MDK: నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పండరి శుక్రవారం విధి నిర్వహణలో అస్వస్థకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా చక్రియాలకు చెందిన ఆయన గత కొంతకాలంగా నర్సాపూర్లో విధులు నిర్వహిస్తున్నారు. పండరి మృతితో నర్సాపూర్లో విషాద ఛాయలో అలుముకున్నాయి.