BDK: కరకగూడెం మండలంలో గురువారం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ఉదయం 9 గంటల వరకు 16.43% పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. మహిళ ఓటర్లు 6393 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, పురుషులు 6476 మంది తమ ఓటు హక్కులు వినియోగించుకున్నట్లు వెల్లడించారు.