PDPL: ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో వార్డు సభ్యు లకు రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బుధవారం మూడో రోజు కేంద్ర సాధికారిత కోఆర్డినేటర్ దయ అరుణ భేటీ బచావో భేటీ పడావో పథకంపై అవగాహన కల్పించారు. బాలికలను రక్షించడం, వారికి నాణ్యమైన విద్య అందించడం కుటుంబం, సమాజం బాధ్యత అని తెలిపారు.