SRD: కోహీర్ మండలం పైడి గుమ్మాల్లో వినాయకుడి చేతిలోని లడ్డు వేలంపాటలో శనివారం తెల్లవారుజామున గ్రామానికి చెందిన ముస్లిం వ్యక్తి సొంతం చేసుకున్నారు. స్థానిక హనుమాన్ దేవాలయంలో ప్రతిష్ఠించిన వినాయకుడి నిమజ్జనం ఊరేగింపు అర్ధరాత్రి నిర్వహించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన లడ్డూ వేలంపాటలో రూ.1.56లక్ష మహాబూబ్ అలీ అనే వ్యక్తి లడ్డును దక్కించుకున్నారు.