GDWL: గురువారం రేపు జరగనున్న దసరా ఉత్సవాలు జాగ్రత్త వహించాలని గద్వాల్ జిల్లా ఎస్పీ టీ శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితి అయితే పోలీసులను సంప్రదించాలన్నారు. పండుగ పూట గ్రామంలోని మహిళలు ఒంటిపైన భారీ నగలు వేసుకుని బయట తిరగవద్దు అని వాటిని జాగ్రత్తగా గమనించాలని దొంగలు తీసుకెళ్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.