WGL: అధిక లాభం ఆశ చూపి రూ.కోట్లు మోసం చేసిన గొలుసు కట్టు ముఠా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులతో పాటు సిబ్బందికి ఈరోజు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందుకున్నారు. పత్రాలను అందుకున్న వారిలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ మధుసూదన్, నర్సయ్య, ఇన్స్పెక్టర్లు పవన్ ఉన్నారు.