BHPL: చిట్యాల మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన చిలుకల రాకేశ్ ఆరు నెలల క్రితం సెల్ ఫోను పోగొట్టుకుని, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. CEIR పోర్టల్ ద్వారా ఫోను వరంగల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం ఎస్సై శ్రావణ్ కుమార్ రాకేశ్కు మొబైల్ను అందజేశారు. ఈ సందర్భంగా రాకేశ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.