GJL: ధర్మపురి పట్టణంలో 139 మే డే వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా హమాలీ సంఘం, మున్సిపల్ పారిశుధ్య సంఘం ఆధ్వర్యంలో కార్మికులు జెండాను ఆవిష్కరించి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు. కార్మికుల హక్కుల సాధనకు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.