SRD: ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లకు రక్షణ కల్పించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్లపై వేధింపులను ఆపాలని కోరారు. ప్రభుత్వం వీరిని అన్ని విధాలుగా ఆదుకోవాలని పేర్కొన్నారు.