KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష 34 కేంద్రాలలో 11:30 నుండి 1:30 వరకు ప్రశాంతంగా జరిగింది. మొత్తం 6812 మంది అభ్యర్థులకు గాను 5113 మంది పరీక్షకు హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ, విద్యా శాఖ అధికారులు పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.