• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023

DKS మెజార్టీ మించాలె.. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం: రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతుందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

November 6, 2023 / 07:11 PM IST

Congress సీపీఐ మధ్య కుదిరిన పొత్తు

కాంగ్రెస్- సీపీఐ మధ్య పొత్తు కుదిరింది. కొత్తగూడెం ఒక సీటు ఇస్తామని.. ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీ ఇస్తామని టీ పీసీసీ చీఫ్ రేవంత్ చెప్పగా.. కమ్యూనిస్ట్ నేతలు అంగీకరించారు.

November 6, 2023 / 06:06 PM IST

Bandi Sanjay వ్యక్తి కాదు మహా శక్తి: రాజా సింగ్

మంత్రి గంగుల కమలాకర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్‌లో భూమి కబ్జా, ఇసుక దోపిడీ చేశారని ఆరోపించారు.

November 6, 2023 / 03:58 PM IST

CM KCR హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో తిరిగి దానిని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో తిరిగి ల్యాండ్ చేశారు.

November 6, 2023 / 01:44 PM IST

Telangana బీజేపీ మేనిఫెస్టో రెడీ..12 లేదా 13న రిలీజ్ !

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో బీజేపీ స్పీడ్‌ పెంచింది. కీలక నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు.. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది.

November 6, 2023 / 01:25 PM IST

Charminar ఎమ్మెల్యే ముంతాజ్‌పై కేసు నమోదు..ఎన్నికల కోడ్ ఉల్లంఘన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతున్న వేళ చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌పై కేసు నమోదయ్యింది.

November 6, 2023 / 10:59 AM IST

PM Modi: రేపు హైదరాబాద్‌కు రానున్న మోడీ.. ఎల్ బి స్టేడియంలో బీజేపీ బీసీ గర్జన సభ

రేపు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. రేపు భారీ సభ నిర్వహించేందుకు బీజేపీ అధిష్టానం సమాయత్తమవుతోంది. రేపు సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ గర్జన సభ నిర్వహించనుంది.

November 6, 2023 / 09:44 AM IST

Bandi Sanjay: 50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ నిధులు..రేవంత్ బకరా

టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో బకరా కాబోతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న 50 మంది ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. ఆయా నేతలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి మారతారని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

November 5, 2023 / 04:04 PM IST

Kishan Reddy: హామీలు అమలు చేయకపోవడం, మోసం చేయడం KCRకు అలవాటే

తెలంగాణలో సీఎం కేసీఆర్ మాటలను ఇకపై ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికే కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేసే రెండు స్థానాల్లో చిత్తుగా ఓడిపోతాడని కిషన్ రెడ్డి అన్నారు.

November 5, 2023 / 01:44 PM IST

CPM : 14 మందితో సీపీఎం అభ్యర్థుల తొలి జాబితా విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా 14 మంది అభ్యర్థులతో సీపీఎం తొలి జాబితా విడుదల చేసింది

November 5, 2023 / 11:12 AM IST

Minister KTR : గంగవ్వతో నాటుకోడి కూర వండిన కేటీఆర్..మైవిలేజ్‌షో’ టీమ్‌తో సందడి

రాజకీయ వ్యవహారాలు, ప్రభుత్వ కార్యకలాపాలతో ఎల్లప్పుడూ బిజీబిజీగా గడిపే మంత్రి కేటీఆర్ నాటుకోడి కూర వండారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్‌ టీంతో కేటీఆర్ సందడి చేశారు.

November 5, 2023 / 10:03 AM IST

L&T: మేడిగడ్డలో దెబ్బతిన్న భాగం పునరుద్ధరిస్తాం

రాష్ట్రంలో కాళేశ్వరంలో ప్రాజెక్టు(kaleshwaram project)లో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ పగుళ్ల అంశంపై దీనిని నిర్మించిన L&T సంస్థ స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన డిజైన, నాణ్యత మేరకు నిర్మించామని..అవసరమైతే దెబ్బతిన్న భాగాన్ని పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

November 4, 2023 / 09:38 PM IST

Anurag Thakur: కవిత నంబర్ వస్తుంది..జైలుకెళ్లక తప్పదు

గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ నామినేషన్ ర్యాలీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీ బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారు తప్పకుండా జైలుకు వెళ్తారని, వారి నంబర్ తప్పకుండా వస్తుందని పేర్కొన్నారు. అయితే కవిత, కేసీఆర్ పేర్లను ప్రస్తావిస్తు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

November 4, 2023 / 09:07 PM IST

Revanth Reddy: కేసీఆర్, కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి

మేడిగడ్డ బ్యారేజిలో జరిగిన అన్యాయం కేంద్రానికి ఎందుకు కనిపించడం లేదు, సీబీఐ విచారణ ఎందుకు అదేశించడం లేదని టీపీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులను రీడిజైనింగ్ పేరుతో కేసీఆర్ వందలకోట్ల అవినితీ చేశాడని ఆరోపించారు. కేసీఆర్, ఆయన కుటుంబం ఆర్థిక ఉగ్రవాదులని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

November 4, 2023 / 03:44 PM IST

Mynampally ఓ రౌడీ, రేవంత్ అబద్ధాల కోరు: మంత్రి మల్లారెడ్డి

మైనంపల్లి హన్మంతరావు, రేవంత్ రెడ్డిలపై మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మైనంపల్లి ఓ రౌడీ అని.. రేవంత్ తన నియోజకవర్గానికి నిధులు ఖర్చు చేయలేదని మండిపడ్డారు.

November 4, 2023 / 03:41 PM IST