రోహిత్ శర్మపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ కేవలం 20 ఓవర్ల వరకు క్రీజులో ఉంటే టీమిండియాదే గెలుపు అని తెలిపాడు. ‘రోహిత్ అద్భుతమైన కెప్టెన్. కానీ బ్యాటర్గా విఫలం అవుతున్నాడు. అయితే అతడు దూకుడుగా ఆడుతూ.. వేగంగా పరుగులు రాబడుతాడు. ఫైనల్లో 20 ఓవర్లు పాటు అతడు ఆడితే టీమిండియా విజేతగా నిలుస్తోంది’ అని వ్యాఖ్యానించాడు.