న్యూజిలాండ్తో జరగనున్న ఫైనల్లో బరిలోకి దిగడం ద్వారా విరాట్ కోహ్లీ మరో మైలురాయిని అందుకోనున్నాడు. కోహ్లీకి ఈ మ్యాచ్ అంతర్జాతీయ కెరీర్లో 550వ మ్యాచ్ కానుంది. ఇప్పటివరకు టీమిండియా తరఫున క్రికెట్ దిగ్గజం సచిన్(664) మాత్రమే ఈ ఘనత సాధించాడు. దీంతో ఈ ఫీట్ నమోదు చేసిన రెండో ప్లేయర్గా కోహ్లీ నిలవనున్నాడు. ఓవరాల్గా ఆరోవ ప్లేయర్గా నిలుస్తాడు.