AP: భారత మహిళా క్రికెటర్ శ్రీ చరణి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంది. శ్రీ చరణికి విమానాశ్రయంలో మంత్రులు అనిత, సవిత, ఎంపీ కేశినేని చిన్ని ఘన స్వాగతం పలికారు. అయితే, విజయోత్సవ ర్యాలీని రద్దు చేశారు. కాగా, ఇవాళ సీఎం చంద్రబాబు శ్రీ చరణిని సత్కరించి అభినందించనున్నారు.