ప్రతీ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవస్థాపక దినోత్సవం రోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సంవత్సరం థీమ్ ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.
మావ్లిన్నోంగ్ ఈ గ్రామం పేరు వినే ఉంటారు. దీన్ని గాడ్స్ ఓన్ గార్డెన్ అంటారు. ఆసియా ఖండంలోనే అత్యంత శుభ్రంగా ఉండే గ్రామం. ఈశాన్య భారతదేశంలో మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని ఒక గ్రామం ఇది. డిస్కవర్ ఇండియా మ్యాగజైన్ ఈ గ్రామాన్ని ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా ఎంపిక చేసింది.
మిస్ వరల్డ్- 2024 విన్నర్ క్రిస్టినా పిస్కోవా అంటే అందరికి తెలుసు కానీ ఆమె గురించి అందరూ తెలుసుకోవాలి అనుకుంటున్నారు. తన గురించి తెలిసి చాలా మంది మనిషే కాదు మనసు కూడా అందమే అంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు రానే వచ్చింది. మార్చి8వ తేదీన మహిళా దినోత్సవం జరుపుకుంటురనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా.. మహిళలు తమను తాము రక్షించుకోవడం పై కనీస అవగాహన కలిగి ఉండాలి. మరీ ముఖ్యంగా మీరు ఒంటరిగాఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లయితే, అంటే సోలో ట్రావెలర్గా మీరు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.
సాదా దోశ, మసాలా దోశ, నెయ్యి దోశ, వెన్న దోశ, సాంబార్ లేదా చట్నీతో అద్భుతమైన రుచిగా ఉంటుంది. అందుకే చాలా మంది ఉదయం లేదా రాత్రి దోసెలను ఆనందంగా తింటారు. మార్చి 3, ప్రపంచ దోశ దినోత్సవం . ఈ సందర్భంగా స్విగ్గీ ఈ సంవత్సరం 29 మిలియన్లకు పైగా దోసెలను పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
నాలుగు సంవత్సరాలకు ఒక సారి వచ్చే ఈ లీప్ ఇయర్ వస్తుంది. మరీ దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.
దేశంలో కొన్ని ప్రదేశాలు మనస్సుకు హత్తుకుంటాయి. అవే రొమాంటిక్ ప్లేస్లు. మరి ఆ ప్లేస్లు ఏవో తెలుసుకుందాం.
గోవా సందర్శించాలని చాలామంది కోరుకుంటారు. కానీ కొన్ని ప్రదేశాలను మాత్రమే సందర్శిస్తారు. అయితే గోవాలో ఈ ప్రదేశాలు తప్పకుండా సందర్శించాలి. ఆ ప్రదేశాలేంటో తెలుసుకుందాం పదండి.
అందమైన ప్రకృతిని ఆస్వాదించడానికి చాలామంది కశ్మీర్కి వెళ్తుంటారు. ఇక్కడ ప్రదేశాలు ఎంతో అందంగా ఉంటాయి. అయితే ఈ కశ్మీర్లో కొన్ని ప్రదేశాలను అస్సలు ఈ సీజన్లో మిస్ కావద్దు.
పర్యటించడం చాలా మంచిది అని నిపుణులు చెబుతున్నారు. ఇష్టమైన ప్రదేశాలను సందర్శించడం ద్వారా మానసికఆనందం పొందుతాము. అయితే ఇండియాలో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందులో ఈ ఎనిమిది అతి ముఖ్యమైనవి.
23 ఏళ్లలోనే సివిల్ జడ్జిగా అర్హత పొంది చరిత్ర సృష్టించారు శ్రీపతి. నిండు చూలాలుగా ఉండగా పరీక్ష రాసి మరీ ఆమె అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఇప్పటి వరకూ తమిళనాడులో గిరిజన మహిళా జడ్జి లేరు. ఈ నేపథ్యంలో సివిల్ జడ్జి వి.శ్రీపతి సక్సెస్ జర్నీ మీకోసం.
తెలంగాణాలో బీసీ నినాదంతో బిఆర్ఎస్ ముందుకు వెళుతోందా, బీసీలను బిఆర్ఎస్ వైపుకు తిప్పే బాధ్యతలను కవితకు అప్పగించారా, అసెంబ్లీలో పూలే విగ్రహం డిమాండ్ అందులో భాగమేనా, బీసీల ఓటు బ్యాంకును పదిలం చేసుకునే వ్యూహరచన బీఆర్ఎస్ చేస్తోందా అనే చర్చిద్దాం.
ప్రతి పురుషుడి విజయం వెనక ఓ స్త్రీ కచ్చితంగా ఉంటుంది అని చాలా మంది పెద్దలు మనకు చెబుతూ ఉంటారు. అది అక్షరాలా నిజమని చాలాసార్లు రుజువైంది. అలాగే ఇక్కడి ఓ మహిళ వల్లే ఆమె భర్త టెక్నాలజీ రంగంలో పేరు తెచ్చుకున్న వ్యక్తి అయ్యాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఏంటి? వివరాలు తెలుసుకుందాం.
విజ్ఞానంతో కోట్లాది మందిని అలరిస్తున్న సోషల్ నెట్వర్క్లు లైక్లకే పరిమితం కాలేదు. లక్షలాది మందికి ఆదాయ వనరులు. మంచి ఉద్యోగాలు వదిలేసి, సోషల్ మీడియా ఖాతాలు తెరిచి లక్షల్లో సంపాదించేవాళ్లు ఉన్నారు. అలాంటి వారిలో నిషా మధులిక ఒకరు. మరి ఆమె స్టోరీ ఏంటో తెలుసుకుందాం.
తెలంగాణ జెన్ కో అక్టోబర్ నెలలో అసిస్టెంట్ ఇంజనీర్, కెమిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి డిసెంబర్ 17న రాత పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు.