CBSE హైస్కూల్, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. ఫిబ్రవరి 15 నుంచి పరీక్ష జరగనుంది. 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి మార్చి 13 వరకు నిర్వహించబడతాయి.
టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ సీఎల్పీ నేతగా ఎన్నుకుంది. గురువారం తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తారు.
కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవితో పాటుగా మంత్రి పదవులపై కూడా నేతలు వర్గాలుగా విడిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అధిష్ఠానం ఎవరిని సీఎంను చేస్తుందో, ఎవరికి ఏ పదవులను కట్టబెడుతుందోననే సందిగ్ధత నెలకొంది.
నాగార్జున సాగర్లో తమకు న్యాయంగా రావాల్సిన నీటిని విడుదల చేస్తున్నామని, తమ భూభాగంలోకి మాత్రమే పోలీసులు ప్రవేశించారని ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టంచేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోట్లాది మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఈ వ్యాధికి చికిత్స లేదు, కానీ సరైన ఆహారపు అలవాట్లు, ఆహారాన్ని నిర్వహించినట్లయితే ఈ వ్యాధిని నియంత్రించవచ్చు.
కీర్తి సురేష్ అనే పేరు వినగానే అందరికీ ‘మహానటి’ సినిమా గుర్తొస్తుంది. ఈ మహానటి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అప్పుడే పదేళ్లు అయ్యింది. చిన్నప్పటి నుంచే ఆర్టిస్ట్ అయిన కీర్తి మలయాళ సినిమా ‘గీతాంజలి’తో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది
నేడు బాలల దినోత్సవం(happy children's day). ఈ సందర్భంగా పిల్లల భవిష్యత్తు ఆర్థిక భద్రత కోసం ప్రణాళిక వేయడం అనేక మందికి ఒక సవాలుతో కూడుకున్న పని. ఈ క్రమంలోనే ప్రస్తుతం మార్కెట్లో కొన్ని పిల్లల పెట్టుబడి కోసం మంచి ప్రణాళికలు ఉన్నాయి. అవెంటో ఇప్పుడు చుద్దాం.
బిగ్ బాస్ 7 తెలుగు నుంచి ఆ నలుగురు మాత్రం ఎలిమినేట్ కావడం లేదు. సరిగ్గా ఆడకున్నా సరే వారిని హౌస్లో కంటిన్యూ చేస్తున్నారు. దీనికి గల కారణం మాత్రం మరొకటి ఉందని నెటిజన్లు అంటున్నారు.
దీపావళి దగ్గర పడుతోంది. ఈ పండగ మెరిసే దీపాలు, అందమైన అలంకరణల గురించి మాత్రమే కాదు; ఇది మన జీవితాల్లో విజయం మరియు శ్రేయస్సును ఆహ్వానించడం గురించి కూడా. మీరు ఈ పవిత్రమైన వేడుకకు సిద్ధమయ్యే ముందు, సానుకూల శక్తిని , ఆశీర్వాదాలను తీసుకురావడానికి సహాయపడే సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి.
నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. సరిగ్గా 2014 జూన్ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకల గురించి చాలా మంది పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది.
రేపు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా అసలు ఏపీ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడింది. అందుకోసం ప్రధానంగా పోరాటం చేసిన వ్యక్తి ఎవరు? ఇదే రోజున ఇంకేదైనా రాష్ట్రాలు ఏర్పడ్డాయా అనే విషయాలు ఇప్పుడు చుద్దాం.
కత్తి దాడికి గురైన మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డికి యశోద ఆస్పత్రి వైద్యులు సర్జరీ పూర్తి చేశారు. ఆస్పత్రిలో ఉన్న ఆయన్ని సీఎం కేసీఆర్ పరామర్శించారు. తమ పార్టీ నాయకులపై కాంగ్రెస్ పార్టీ భౌతిక దాడులకు పాల్పడుతోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. తాము చూస్తూ ఊరుకోమని, హింసా రాజకీయాలు ఆపాలని హెచ్చరించారు.
ఒక హీరో అంటే అందగాడై ఉండాలి. ఎలాంటి పాత్రలో అయినా నటించగలిగేలా ఉండాలి. ఎదుట ఎంత పెద్ద విలన్ ఉన్నా, తన ఆహార్యంతో భయపెట్టేలా ఉండాలి. అమ్మాయిల గుండెలు కొల్లగొట్టాలి. ఇలాంటి లక్షణాలు అన్నీ కలిపితే మన ప్రభాస్ అవుతాడు.
నిండు గర్బిణీకి ప్రసూతి సేవలు కూడా అందించలేని పరిస్థితి పల్నాడు జిల్లా కారంపూడిలో ఉంది. గర్బిణీని 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకొచ్చారు. సుఖప్రసవం జరిగింది. కానీ అంతలోనే విషాదం చోటు చేసుకుంది.
మూడు ముళ్లు వేయించుకొని, ఏడు అడుగులు నడిచి.. చివరికీ భర్తనే కాటికి పంపింది లలిత. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో కఠిన నిర్ణయం తీసుకుంది. భర్త వద్ద పని చేసే వారితో పని పూర్తి చేసింది. తన బాగోతం తెలియదని అనుకుంది. చేసిన తప్పుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తోంది.