• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

యాదాద్రిలో ముగ్గురు సీఎంలు.. ఒక సీఎం మాత్రం దూరం

తెలంగాణ ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ముగ్గురు ముఖ్యమంత్రులు దర్శించుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ను దగ్గరుండి సీఎం కేసీఆర్ దర్శనం చేయించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ విశేషాలను వారికి వివరించారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందివ్వగా.. అర్చకులు ప్రత్యేక అశీర్వచనాలు అందించారు. అంతకుముందు ప్రగతిభవన్...

January 18, 2023 / 02:33 PM IST

మైక్రోసాఫ్ట్‌లో 10,000కు పైగా ఉద్యోగాల కోత

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగాల కోతను అమలు చేస్తున్నాయి. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వేలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసుకున్నది. 10,000 వేలకు పైగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను విడతలవారీగా చేపట్టనుంది. మొత్తం 5 శాతం ఉద్యోగులను తొలగించనుంది. ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, మెటా తదితర కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. మైక్రోసాఫ్ట్ ఈ తొలగింపు ప్రక్రియను బుధవారం న...

January 18, 2023 / 02:17 PM IST

స్పెషల్ డే రోజు, కోహ్లీని 71 అడిగితే, 74 ఇచ్చాడు: అభిమాని

అంతర్జాతీయ క్రికెట్‌లో 71వ సెంచరీ కోసం విరాట్ కోహ్లీకి దాదాపు మూడేళ్ల సమయం తీసుకున్నది. ఈ మాజీ భారత కెప్టెన్ కరోనా ముందు తన దూకుడైన ప్రదర్శనతో దాదాపు వరుస సెంచరీలు చేశాడు. 2019లో చివరిసారి సెంచరీ చేసిన కోహ్లీ మళ్లీ మూడేళ్ళ సమయం తీసుకున్నాడు. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తదుపరి రికార్డ్ కోసం వేచి చూస్తూ వచ్చారు. ఎట్టకేలకు గత ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్ ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అభిమాను...

January 18, 2023 / 12:46 PM IST

ఎన్టీఆర్ తర్వాత జగన్: ఏడ్చేసిన లక్ష్మీపార్వతి

దివంగత నందమూరి తారక రామారావు 27వ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులు అర్పించారు. మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు అయిన ఎన్టీఆర్ 18 జనవరి 1996లో కన్నుమూశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, లక్ష్మీపార్వతి తదితరులు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు...

January 18, 2023 / 10:19 AM IST

అమలాపాల్‌ని గుడిలోకి రానివ్వని అధికారులు.. వివక్ష నశించాలంటూ కామెంట్

సినీ నటి అమలాపాల్‌ను కేరళలోని ఓ దేవాలయంలోకి రానివ్వలేదు అధికారులు. ఎర్నాకులంలోని తిరువైరనిక్కులం మహాదేవ ఆలయంలోకి వెళ్లేందుకు ఆమె ప్రయత్నించగా అధికారులు తనను ఆపారని అమలాపాల్ ఆరోపించారు. ప్రముఖ హిందూ దేవాలయాలకు ఓ రూల్ బుక్ ఉంటుంది. అందులోని నిబంధనలను అధికారులు, పూజారులు కచ్చితంగా పాటిస్తారు. కేరళలోని తిరువైరనిక్కులం మహదేవ ఆలయంలోని నిబంధనలను పాటించి అమలాపాల్ ని ఆలయ ప్రవేశం నిరాకరించామని అధికారులు ...

January 18, 2023 / 05:52 PM IST

బండి సంజయ్ పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు…!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. పార్టీ కోసం ఆయన చేస్తున్న కృషిని మోదీ కొనియాడారు. మోదీ అధ్యక్షతన ఇటీవల ఎన్‌డిఎంసి కన్వెన్షన్‌ సెంటర్‌లో రెండు రోజుల బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు పార్టీ కీలక నేతలంతా హాజరయ్యారు.  35 మంది కేంద్ర మంత్రులు, 12 మంది సిఎంలు, ఐదుగురు డిప్యూటీ సిఎంలు, అన్ని రాష్ట్రాల బిజెపి అధ్యక్షులు...

January 17, 2023 / 09:06 PM IST

స్టేజీ పైనే మాజీ ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం..!

బీఆర్ఎస్ నాయకుల ఆత్మీయ సమావేశంలో వాగ్వాదం చోటుచేసుకుంది. సభలో అందరి ఎదుటే.. ఒక నేతపై మరో నేత అరవడం హాట్ టాపిక్ గా మారింది. నేడు మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించగా… మాజీ ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… మహబూబాబాద్ జిల్లా గూడూరులో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మెళనంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్...

January 17, 2023 / 08:58 PM IST

తన కజిన్ వరుణ్ గాంధీ పై రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్..!

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ…..త్వరలోనే కాంగ్రెస్ లోకి అడుగుపెడతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వరుణ్ గాంధీ… బీజేపీ విధానాలపై విమర్శలు చేస్తూ ఉండటంతో.. ఆయన పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నారంటూ ప్రచారం జరిగింది. కాగా… ప్రస్తుతం జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని ఇదే విషయం ప్రశ్నించగా… ఆయన షాకింగ్ కామెంట్స్  చేశారు. వరుణ్ గాంధీ… కాంగ్రెస్ లోకి రారు ...

January 17, 2023 / 06:17 PM IST

అక్కడ గెలిస్తే టీడీపీదే ప్రభుత్వం, 25వేల మెజార్టీ ఖాయం: కేశినేని

నీతి, నిజాయితీ, క్యారెక్టర్ ఉన్నవాళ్లకు విజయవాడ వెస్ట్ టిక్కెట్ ఇస్తే గెలుపు తెలుగుదేశం పార్టీదేనని ఆ పార్టీ నేత, ఎంపీ కేశినేని నాని అన్నారు. పశ్చిమలో గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఇక్కడ సరైన అభ్యర్థిని నిలబెడితే టీడీపీకి 25వేల మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వెస్ట్‌లో ఎవరికి పదవులు ఇవ్వాలనే విషయాన్ని తాను చెప్పలేదన్నారు. భవిష్యత్తులో అన్ని డివిజన్లలో టీడీపీలోకి చేరి...

January 17, 2023 / 05:43 PM IST

పాక్ మహిళతో దావూద్ రెండో పెళ్లి..!

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం రెండో పెళ్లి చేసుకున్నాడు. గతేడాది సెప్టెంబర్ నెలలో ఆయన పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషా  నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ)  అధికారులకు తెలియజేశాడు. ఆయన తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకముందే …పాకిస్తాన్ కి చెందిన మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. టెర్రర్ ఫండింగ్ కేసులో భాగంగా దావూద్ ఇబ్రహీంపై గతంలో కేసు నమోదు చేస...

January 17, 2023 / 05:22 PM IST

అరుదైన ఘనత సాధించిన తెలంగాణ మంత్రి కేటీఆర్..!

తెలంగాణ మంత్రి కేటీఆర్ అరుదైన ఘనత సాధించారు. మంత్రి కేటీఆర్… సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ట్విట్టర్ వేదికగా ఆయన చాలా మంది సమస్యలను పరిష్కరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాగా…. ఆ సోషల్ మీడియా కారణంగానే ఆయన ప్రస్తుతం ఈ ఘనత సాధించడం విశేషం. ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా  ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో కేటీఆర్ చోటు దక్కించుకున్నారు.వరల్డ్ టాప్ 30 జాబితాలో మ...

January 17, 2023 / 04:03 PM IST

రోజా తగ్గేదేలే అంటారు, పవన్ కళ్యాణ్‌పై పోటీకి అలీ రెడీ!

వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధమని ప్రముఖ సినీ నటుడు, ఆ పార్టీ నేత అలీ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు పవన్ పైన పోటీ చేస్తారా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. నవ్వుతూ… అది జగన్ అభిప్రాయం, మా ముఖ్యమంత్రి ఇక్కడి నుండి పోటీ చెయ్ అలీ అంటే నేను రెడీ అన్నారు. పవన్ తనకు మంచి మిత్రుడేనని, అయితే సినిమాలు వేరు, రాజకీయాలు […]

January 17, 2023 / 03:16 PM IST

దేవుడితో వ్యాపారమా? బీజేపీకి అడ్డంగా దొరికిపోయిన కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీ రామారావు పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దేవుడిపై కూడా వ్యాపార కోణంలో వ్యాఖ్యానించి, విమర్శల పాలవుతున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు నేపథ్యంలో కేటీఆర్ దావోస్‌లో ఉన్నారు. ఇక్కడ పలువురు పారిశ్రామికవేత్తలు, సంస్థల అధిపతులతో భేటీ అవుతున్నారు. తెలంగాణ-అవకాశాల ప్రపంచం పేరిట తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించారు. పారిశ్రామికవేత్తలతో భేటీ సం...

January 17, 2023 / 02:33 PM IST

బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌కు రోజా ఎందుకు వెళ్లడం లేదంటే?

బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లడం చూశాక, తనకు వెళ్లాలనిపించలేదని ఏపీ మంత్రి రోజా అన్నారు. బాలయ్య బాబుతో తాను ఏడు సినిమాలు చేశానని, అవన్నీ హిట్ సినిమాలేనని, కానీ రాజకీయాల్లో ఆయన థియరీనే సరైనది కాదన్నారు. తన బావ కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితి కనిపిస్తోందని చెప్పడం విడ్డూరమన్నారు. ప్రజలు మృత్యువాత పడుతున్నా సభలకు అనుమతి ఇవ్వాలా అని ప్రశ్నించారు. తనకు అన...

January 17, 2023 / 12:46 PM IST

టీమిండియా సభ్యులతో కలిసి జూ.ఎన్టీఆర్ సందడి

టాలీవుడ్ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ టీమిండియాతో కలిసి సందడి చేశారు. భారత్ – న్యూజిలాండ్ మధ్య మొదటి వన్డే 18వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం క్రికెటర్లు నగరానికి వచ్చారు. ఎన్టీఆర్ ఇటీవలె ఆర్ఆర్ఆర్ మూవీకి గాను గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ అందుకొని, తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఉమ్మడి మిత్రుడి ద్వారా క్రికెటర్లు, జూనియర్ ఎన్టీఆర్ కలుసుకున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన...

January 17, 2023 / 12:40 PM IST