సినిమా ఇండస్ట్రీలో నటి కవిత.. తల్లిగా, అత్తగా, వదినగా ఇలా ఎన్నో పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో ఆమె చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు తెలిపారు.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) మరో నూతన ఫీచర్ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా మనం పంపించిన మెసేజ్లో ఏదైనా చిన్నపాటి తప్పు ఉంటే సరిచేసుకునేందుకు వీలుగా ‘ఎడిట్’ ఆప్షన్ను (Edit message) వాట్సాప్ తీసుకొస్తోంది.
అధిక రక్తపోటు(blood pressure) వల్ల శరీరంలోని మిగిలిన భాగాలకు రక్తాన్ని పంప్ చేయడానికి గుండె చాలా కష్టపడి పని చేస్తుందని వైద్యులు అంటున్నారు. ఆ క్రమంలో ఎడమ జఠరిక మందం సహా గుండె వైఫల్యం, ఆకస్మిక గుండెపోటు వంటి ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
తన కెరీర్లో నిజంగా చెప్పుకోదగ్గ చిత్రంగా 'అలా మొదలైంది' చిత్రమని ఈ సందర్భంగా నాని(nani) అన్నారు. నందిని రెడ్డి నిస్సందేహంగా అప్పటి నుంచి చాలా ముందుకు వచ్చారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్నీ మంచి శకునములే(anni manchi sakunamule) చిత్రానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
2019లో జరిగిన గత ఎన్నికలలో ఫ్యూ థాయ్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది, అయితే దాని ఆర్కైవల్, మిలటరీ(Military)-మద్దతుగల పలాంగ్ ప్రచారత్ పార్టీ, ప్రయుత్తో కలిసి ప్రధానమంత్రిగా సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడంలో విజయం సాధించింది. ఇది సెనేట్ నుండి ఏకగ్రీవ మద్దతుపై ఆధారపడింది, దీని సభ్యులు ప్రయుత్(Prayut) యొక్క తిరుగుబాటు తర్వాత సైనిక ప్రభుత్వంచే నియమించబడ్డారు మరియు దాని సంప్రదాయవాద దృక్పథాన్ని పంచుకున్నారు.
ఎండలు మండుతుండటంతో ప్రజలు అప్రవత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం కోరింది. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉందని వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి నటించిన రూల్స్ రంజన్ చిత్రం నుంచి విడుదలైన మొదటి పాట నాలో నేనే లేను ఆకట్టుకుంటుంది. ఈ పాటలో హీరో కొత్త గెటప్ లో కనిపిస్తున్నారు.
గ్లోబల్ సూపర్స్టార్ రామ్చరణ్ అభిమానులు(Ram Charan fans) మండు వేసవిలో ఓ చల్లటి కార్యక్రమం నిర్వహించారు. వేసవికి తాపంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మజ్జిగ(buttermilk) ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమాలను ఇటీవల ముంబయిలో నిర్వహించారు.
చెన్నై-బెంగళూరు ప్రాంతాల్లో వెళ్తున్న డబుల్ డెక్కర్ ట్రైన్ కుప్పం సరిహద్దులోని బిస్సానత్తం స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. ఆ క్రమంలో ట్రైన్ లోని కొన్ని బోగీలు పక్కకు ఒరిగాయి. అయితే అప్రమత్తమైన రైలు డ్రైవర్ ట్రైన్ ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రయాణిస్తున్న రైళ్లు ఆలస్యంగా ప్రయాణించనున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
రాహుల్ గాంధీ ఇల్లును ఖాళీ చేస్తే.. మీరు రాష్ట్రాన్ని ఖాళీ చేసేలా కర్ణాటక ప్రజలు తీర్పును ఇచ్చారని బండ్ల గణేశ్ ట్వీట్ చేయగా.. నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
అవతార పురుషుడైనా ఒక అమ్మకు కొడుకే... అని ఓ కవి అన్నట్టుగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) విషయంలో జరిగింది. అవును 100వ రోజు పాదయాత్రలో భాగంగా తనతో పాటు నడుస్తున్న భువనేశ్వరి(bhuvaneswari) షూ లేస్ ఊడిపోగా గమనించిన లోకేష్ స్వయంగా కట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో చక్కర్లు కోడుతుంది.