ఏపీ మంత్రి ధర్మాన ప్రసాద రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఆరోపణలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ధర్మాన ప్రసాదరావు ప్రస్తుతం ఏపీ రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. ఆయనపై భూ కబ్జా అని విపక్షాలు ఆరోపించాయి. దీనిపై శ్రీకాకుళంలో పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. రెవెన్యూ మంత్రిగా సెంటు భూమి కూడా కేటాయించే అధికారం తనకు ఉండదని స్పష్టంచేశారు. అలాంటిది భూములు ఆక్ర...
రాజకీయ ముఖ్య నేతలను సినీ ప్రముఖులు వరసగా కలుస్తున్నారు. నిన్న చంద్రబాబుతో రజనీకాంత్ మీట్ కాగా.. ఇవాళ లోకేశ్తో తారకరత్న సమావేశం అయ్యారు. వరసకు బావ బావమరుదులు కానీ.. పార్టీ విషయాలపై చర్చించినట్టు సమాచారం. అంతేకాదు మరో ఏడాదిన్నరలో ఏపీకి ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో లోకేశ్ను కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన కూడా రాజకీయాల్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడుతో కూడా ఇద...
బీఆర్ఎస్ పార్టీని క్రమంగా సీఎం కేసీఆర్ విస్తరిస్తూ వస్తున్నారు. ఏపీకే కాదు తెలంగాణకు కూడా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో తొలి బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు. సీఎంలు, మాజీ సీఎంలు తరలి వస్తున్నారు. ప్లాన్డ్ ప్రకారం కేసీఆర్ వెళుతున్నారు. ఆ పార్టీపై బీజేపీ మాత్రం విమర్శలు చేస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్ట...
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆవేశంతో ఉగిపోలేదు… ఎక్కడా అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు తీయలేదు…! కానీ సూటిగా మాత్రం వారికి చెప్పాల్సింది చెప్పేశారు… కేటీఆర్ పేరు ఓసారి తీసినప్పటికీ… ఆయనతో ఉన్న మంచి ఫ్రెండ్షిప్ కారణంగానే ఎన్ని అవమానాలు ఎదురైనా పార్టీలో కొనసాగినట్లు చెప్పారు. అధికార మదం, అధికార గర్వం, ఆవేదన చెందితే టార్గెట్ చేస్తారా, పదవి ...
సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి ఫైరయ్యారు. ఈ నెల 18వ తేదీన ఖమ్మం నూతన కలెక్టరేట్ భవనాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారు. ఆ ప్రాంగణంలోనే బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దీంతో పొలిటికల్ హీట్ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడే రియాక్షన్స్ మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ లక్ష్యంగా రేణుకా చౌదరి విమర్శలు స్టార్ట్ చేశారు. ఖమ్మంలో అడుగుపెట్టే నైతిక అర్హత కేసీఆర్కు లేదని చెప్పా...
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత వారం ఆరోగ్య పరీక్షల నిమిత్తం సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా.. అన్ని పరీక్షల తర్వాత ఆమె ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆసుపత్రి మేనేజ్మెంట్ బోర్డ్ ఛైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 3గంటల సమయంలో ఆమె డిశ్చార్జ్ అయినట్లు ఆయన చెప...
కేంద్ర సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలకు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఛాలెంజ్ విసిరారు. తమ తెలంగాణలో జరిగినంత అభివృద్ధి.. కాంగ్రెస్, బీజేపీ లు పాలిస్తున్న ఏ రాష్ట్రంలోనైనా జరిగిందో లేదో చూపిస్తే… తాను రాజీనామాకు సిద్ధమని ఆయన ఛాలెంజ్ విసిరారు. తెలంగాణ కంటే ఛత్తీస్గడ్, కర్ణాటకలో మెరుగైన సేవలు అందిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అవస...
ఏపీ మంత్రి రోజా కి… మెగా స్టార్ చిరంజీవి కౌంటర్ ఇచ్చారు. ఆయన నటించిన వాల్తేరు వీరయ్య సినిమా త్వరలో విడుదలకు సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఆయన వరసగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తనపై వచ్చిన ఆరోపణలు, కొందరు రాజకీయంగా చేస్తున్న కామెంట్స్ కి బదులు చెబుతున్నారు. ఇటీవల రోజా… పవన్ ని విమర్శించే క్రమంలో చిరంజీవి, నాగబాబులను కూడా విమర్శించారు. వారు సొంత నియోజ...
కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో కాంగ్రెస్ నేత మల్లు రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనను నిందితుడిగా చేర్చారు. అంతకుముందు వార్ రూమ్ తన పర్యవేక్షణలోనే కొనసాగేదని.. తనకు నోటీసులు ఇవ్వకుండా సునీల్ కనుగోలును విచారించడం ఏంటీ అని మాట్లాడారు. సునీల్ విచారణ, అందులో ఆయన చెప్పిన అంశాల ఆధారంగా మల్లు రవిని నిందితుడిగా చేర్చారు. ఆ వెంటనే మల్లు రవి మాట మార్చేశారు. తనకేం తెలియదని నమ్మబలికే...
ఆంధ్రప్రదేశ్ మంత్రి రాంబాబు ఊహించిన చిక్కు ఎదురైంది. ఆయన మెడకు ఓ కోర్టు కేసు వచ్చి చుట్టుకుంది. ఇంతకీ మ్యాటరేంటంటే… అంబటి రాంబాబు సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో టిక్కెట్లు అమ్మకాలు చేస్తున్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరా రావు కోర్టులో పిటిషన్ వేశారు. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కోర్టుకు వివరించారు. మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంల...
సంక్రాంతి అంటే గుర్తొచ్చేది కైట్ ఫెస్టివల్. ఇక సిటీలో అయితే మాములుగా ఉండదు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. ఇప్పుడు కాలేజీల్లో కైట్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డికి చెందిన యూనివర్సిటీలో కూడా కైట్ ఫెస్టివల్ ఇవాళ (బుధవారం) జరిగింది. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల మైసమ్మగూడలో కైట్ రంగోలి నిర్వహించారు. వేడుకకు డీజే టిల్లు ఫేమ్, హీరో సిద్దు జొన్న...
పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్… కి ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ఆ సినిమాలోని నాటు నాటు పాటకు.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఈ అవార్డును సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అందుకున్నారు. ఈ అవార్డు కార్యక్రమానికి డైరెక్టర్ రాజమౌళి,ఆయన సతీమణి రమ, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా హాజరయ్యారు. కాగా… ఈసినిమా కోసం పనిచేసిన చిత్ర బృందానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్ర...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి నియమితులు అయ్యారు. సీఎస్గా ఉన్న సోమేశ్ కుమార్ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి రిలీవ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం కేసీఆర్ కొత్త సీఎస్ను ఎంపిక చేశారు. రేసులో రామకృష్ణారావు, అరవింద్ కుమార్ పేర్లు కూడా వినిపించాయి. కానీ సీఎం కేసీఆర్ మాత్రం శాంతికుమారి వైపు మొగ్గుచూపారని తెలుస్తోంది. ఆమె నియామకానికి సంబంధించి ఉత్తర్వులు రావడమే మిగిలి...
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రకంపనలు రేపుతోంది. మాస్టర్ ప్లాన్ను వ్యతిరేకిస్తూ ఇవాళ కూడా ఏడు గ్రామాలకు చెందిన వందలాది రైతులు కామారెడ్డిలో రోడ్డెక్కారు. మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా మున్సిపల్ ఆఫీసు ఎదుట రైతు ఐక్య కార్యచరణ కమిటీ ప్రతినిధులు ధర్నాకు దిగారు. మాస్టర్ ప్లాన్పై అభ్యంతరాల స్వీకరణకు ఇవాళే చివరి రోజు అనే సంగతి తెలిసిందే. ఇప్పటికే వెయ్యికిపైగా అభ్యంతరాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇండస్ట్ర...
తెలంగాణణ కాంగ్రెస్ కొత్త ఇన్ ఛార్జ్ మాణిక్ రావు హైదరాబాద్ నగరంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయన రెండు రోజుల పర్యటన నిమిత్తం నగరానికి వచ్చారు. కాగా…. ఆయనకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు భట్టివిక్రమార్క తదితరులు మాణిక్ రావుకు ఘన స్వాగతం పలికారు. గాంధీ భవన్లో వరసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదట ఇంచార్జ్ ఏఐసీసీ కార్యదర్శులతో సమావేశం అయ్యారు. తర్వాత పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ...