• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

భారత్, న్యూజిలాండ్ సిరీస్…. రేపటి నుంచి టికెట్ల విక్రయం..!

భారత్, న్యూజిలాండ్ ల మధ్య తొలివన్డేకు రంగం సిద్ధమైంది. ఈ నెల 18వ తేదీ నుంచి హైదరాబాద్ వేదికగా.. ఈ వన్డే సిరీస్ జరగనుంది. కాగా… ఈ మ్యాచ్ టికెట్లను శుక్రవారం నుంచి ఆన్ లైన్ లో విక్రయించనున్నారు. గత సెప్టెంబరులో భారత్‌-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌ టిక్కెట్ల విక్రయం సందర్భంగా జరిగిన అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షు...

January 12, 2023 / 03:29 PM IST

జగన్ ట్వీట్ కి అద్నాన్ సమీ కౌంటర్.. ఉతికి ఆరేసిన ఏపీ మంత్రులు

ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు చెప్తూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. అందులో తెలుగు జెండా రెపరెపలాడుతోంది అని రాశారు. అయితే.. దాన్ని తప్పు పడుతూ బాలీవుడ్ గాయకుడు అద్నాన్ సమీ పెట్టిన ట్వీట్ పై ఏపీ మంత్రులు మండిపడుతున్నారు.  బుధవారం నాడు  సీఎం జగన్ చేసిన ట్వీట్ కింద.. సింగర్ అద్నాన్ సమీ  [&hel...

January 12, 2023 / 03:18 PM IST

ఆ రెండు దగ్గుమందులపై నిషేధం..!

భారత్ లో తయారు చేసిన దగ్గుమందు తీసుకొని ఉజ్బెకిస్థాన్‌లోని కొందరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే. ఈ ఘటన నేపథ్యంలో మనదేశంలో తయారు చేస్తున్న రెండు రకాల దగ్గుమందులపై నిషేధం విధిస్తూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది. నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన రెండు దగ్గు సిరప్‌లను ఉజ్బెకిస్థాన్‌లోని పిల్లలకు ఉపయోగించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫారసు చేసిం...

January 12, 2023 / 02:56 PM IST

ఎంపీ అర్వింద్ కి బంపర్ ఆఫర్.. త్వరలో మంత్రి పదవి.. ఏపీ నుంచి ఎవరంటే

త్వరలో పలు రాష్ట్రాలకు ఎన్నికలు రానున్న నేపథ్యంలో  బీజేపీ అధిష్టానం కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దృష్టి పెట్టింది. ఎలక్షన్లు జరిగే రాష్ట్రాల్లో తమ పార్టీ ఎంపీలకు కేంద్రమంత్రి పదవి ఇచ్చి ఓటు బ్యాంకును పెంచుకునే ప్లాన్ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెడతారు. అంతకన్నా ముందే మంత్రివర్గ విస్తరణ చేపట్టేం...

January 12, 2023 / 02:48 PM IST

వీఆర్ఎస్‌పై క్లారిటీ ఇచ్చిన సోమేష్ కుమార్

తెలంగాణలో కొత్త సీఎస్ గా శాంతికుమారి విధుల్లో చేరడంతో.. ఈ పదవిలో ఉన్న సోమేష్ కుమార్ రిలీవ్ అయ్యారు. ఆయన గురువారం ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయవలసి ఉంది. ఈ నేపథ్యంలో సోమేష్  కుమార్ విజయవాడకు వచ్చారు. తనను ఏపీ కేడర్‌కు కేటాయిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ జారీ చేసిన ఆదేశాలను గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు. ఇం...

January 12, 2023 / 02:17 PM IST

జగన్ ప్రభుత్వంపై ఎంపీ రఘురామ ఫైర్

తెలుగుదేశం, జనసేన పార్టీల కలయిక ఓ ప్రభంజనమని, ఈ రెండు పార్టీలకు త్వరలో మూడో పార్టీ కూడా కలుస్తుందని ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభావమే లేకుంటే, సొంత పేపర్లో అధికార పార్టీ అలా అక్కసు వెళ్లగక్కదన్నారు. ఈ రెండు పార్టీల కలయికతో అధికార పార్టీ గందరగోళానికి గురవుతోందని, ఆ పార్టీలకు నిజంగానే బలం లేకుంటే జగన్ ప్రభుత్వానికి తత్తరపాటు అవసరం లేదన్నారు. చంద్రబాబ...

January 12, 2023 / 02:06 PM IST

అవినీతి రుజువు చేస్తే రాజకీయ సన్యాసం: మంత్రి ధర్మాన ప్రసాదరావు

ఏపీ మంత్రి ధర్మాన ప్రసాద రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఆరోపణలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ధర్మాన ప్రసాదరావు ప్రస్తుతం ఏపీ రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. ఆయనపై భూ కబ్జా అని విపక్షాలు ఆరోపించాయి. దీనిపై  శ్రీకాకుళంలో పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. రెవెన్యూ మంత్రిగా సెంటు భూమి కూడా కేటాయించే అధికారం తనకు ఉండదని స్పష్టంచేశారు. అలాంటిది భూములు ఆక్ర...

January 11, 2023 / 09:59 PM IST

లోకేశ్‌తో తారకరత్న భేటీ, ఆ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే ఛాన్స్..?

రాజకీయ ముఖ్య నేతలను సినీ ప్రముఖులు వరసగా కలుస్తున్నారు. నిన్న చంద్రబాబుతో రజనీకాంత్ మీట్ కాగా.. ఇవాళ లోకేశ్‌తో తారకరత్న సమావేశం అయ్యారు. వరసకు బావ బావమరుదులు కానీ.. పార్టీ విషయాలపై చర్చించినట్టు సమాచారం. అంతేకాదు మరో ఏడాదిన్నరలో ఏపీకి ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో లోకేశ్‌ను కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన కూడా రాజకీయాల్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడుతో కూడా ఇద...

January 11, 2023 / 09:56 PM IST

హరీశ్ రావును ఢిల్లీకి పంపేందుకే బీఆర్ఎస్: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

బీఆర్ఎస్ పార్టీని క్రమంగా సీఎం కేసీఆర్ విస్తరిస్తూ వస్తున్నారు. ఏపీకే కాదు తెలంగాణకు కూడా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో తొలి బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు.  సీఎంలు, మాజీ సీఎంలు తరలి వస్తున్నారు. ప్లాన్డ్ ప్రకారం కేసీఆర్ వెళుతున్నారు. ఆ పార్టీపై బీజేపీ మాత్రం విమర్శలు చేస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్ట...

January 11, 2023 / 09:50 PM IST

కేటీఆర్ రాయబారం ఫెయిల్? పొంగులేటి ఏ పార్టీలోకి?

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆవేశంతో ఉగిపోలేదు… ఎక్కడా అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు తీయలేదు…! కానీ సూటిగా మాత్రం వారికి చెప్పాల్సింది చెప్పేశారు… కేటీఆర్ పేరు ఓసారి తీసినప్పటికీ… ఆయనతో ఉన్న మంచి ఫ్రెండ్‌షిప్ కారణంగానే ఎన్ని అవమానాలు ఎదురైనా పార్టీలో కొనసాగినట్లు చెప్పారు. అధికార మదం, అధికార గర్వం, ఆవేదన చెందితే టార్గెట్ చేస్తారా, పదవి ...

January 11, 2023 / 09:46 PM IST

కేసీఆర్.. ఖమ్మం ప్రజలకు సారీ చెప్పు, ఆ తర్వాతే అడుగుపెట్టు: రేణుకా చౌదరీ

సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి ఫైరయ్యారు. ఈ నెల 18వ తేదీన ఖమ్మం నూతన కలెక్టరేట్ భవనాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారు. ఆ ప్రాంగణంలోనే బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దీంతో పొలిటికల్ హీట్ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడే రియాక్షన్స్ మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ లక్ష్యంగా రేణుకా చౌదరి విమర్శలు స్టార్ట్ చేశారు. ఖమ్మంలో అడుగుపెట్టే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదని చెప్పా...

January 11, 2023 / 09:41 PM IST

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సోనియా గాంధీ..!

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత వారం ఆరోగ్య పరీక్షల నిమిత్తం సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా.. అన్ని పరీక్షల  తర్వాత ఆమె ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆసుపత్రి మేనేజ్‌మెంట్‌ బోర్డ్ ఛైర్మన్‌ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 3గంటల సమయంలో ఆమె డిశ్చార్జ్ అయినట్లు ఆయన చెప...

January 11, 2023 / 09:12 PM IST

కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి లకు మంత్రి ఎర్రబెల్లి ఛాలెంజ్…!

కేంద్ర సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలకు  తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఛాలెంజ్ విసిరారు. తమ తెలంగాణలో జరిగినంత అభివృద్ధి.. కాంగ్రెస్, బీజేపీ లు పాలిస్తున్న ఏ రాష్ట్రంలోనైనా జరిగిందో లేదో చూపిస్తే… తాను రాజీనామాకు సిద్ధమని ఆయన ఛాలెంజ్ విసిరారు. తెలంగాణ కంటే ఛత్తీస్గడ్, కర్ణాటకలో మెరుగైన సేవలు అందిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అవస...

January 11, 2023 / 09:09 PM IST

రోజా కి చిరు కౌంటర్…!

ఏపీ మంత్రి రోజా కి… మెగా స్టార్ చిరంజీవి కౌంటర్ ఇచ్చారు. ఆయన నటించిన వాల్తేరు వీరయ్య సినిమా త్వరలో విడుదలకు సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఆయన వరసగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తనపై వచ్చిన ఆరోపణలు, కొందరు రాజకీయంగా చేస్తున్న కామెంట్స్ కి బదులు చెబుతున్నారు. ఇటీవల రోజా… పవన్ ని విమర్శించే క్రమంలో చిరంజీవి, నాగబాబులను కూడా విమర్శించారు. వారు సొంత నియోజ...

January 11, 2023 / 08:25 PM IST

వార్‌రూమ్ కేసులో నిందితుడిగా మల్లు రవి

కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో కాంగ్రెస్ నేత మల్లు రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనను నిందితుడిగా చేర్చారు. అంతకుముందు వార్ రూమ్ తన పర్యవేక్షణలోనే కొనసాగేదని.. తనకు నోటీసులు ఇవ్వకుండా సునీల్ కనుగోలును విచారించడం ఏంటీ అని మాట్లాడారు. సునీల్ విచారణ, అందులో ఆయన చెప్పిన అంశాల ఆధారంగా మల్లు రవిని నిందితుడిగా చేర్చారు. ఆ వెంటనే మల్లు రవి మాట మార్చేశారు. తనకేం తెలియదని నమ్మబలికే...

January 11, 2023 / 09:13 PM IST