ఓ మహిళ అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డుపైకి వచ్చింది. ఒంటిపై నూలుపోగు లేకుండా కనిపించింది. ఇంటిముందు డోర్ బెల్ కొట్టి.. ఆ తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాంపూర్లో గల మిలాక్ గ్రామంలో జరిగింది. గత నెల 29వ తేదీన జరగగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. విషయం తమ దృష్టికి వచ్చిందని రాంపూర్ పోలీసులు తెలిపారు. 3వ తేదీన వీడియోను పో...
శ్రద్ధావాకర్ బాడీని 17 ముక్కలు చేసినట్లు నిందితుడు అప్తాప్ విచారణలో అంగీకరించినట్లు ఛార్జీషీట్లో పోలీసులు వెల్లడించారు. ఈ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసులు 6600 పేజీలతో సుప్రీం కోర్టుకు ఛార్జీషీటును సమర్పించారు. ఇందులోని పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. శ్రద్ధను హత్య చేశాక అప్తాబ్ ఆమె ఎముకలను స్టోన్ గ్రైండర్తో పొడి చేసి దానిని దూరంగా విసిరేశాడు. చిట్టచి...
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉంది. ముఖ్య నేతలు మాత్రం పాదయాత్ర బాట పట్టారు. బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తామని అంటోంది. ఇటు టీడీపీతో కూడా జనసేన సఖ్యంగానే ఉంటుంది. దీంతో ఏ ఏ పార్టీ కలిసి పోటీ చేస్తుందనే అంశంపై స్పష్టత లేదు. ఇదే విషయంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. జనసేనతో కలిసి పోటీ చేస్తామని అంటున్నారు. టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని మరోసారి తేల్చిచెప్పారు. కర్నూలు జిల్లా ఎ...
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ… తన కొత్త ఫోన్ పోగొట్టుకున్నాడు. కొత్త ఫోన్.. కనీసం అన్ బాక్సింగ్ కూడా చేయలేదు. ఆలోపే పోయింది. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. అయితే… ఆయన ట్వీట్ కి జొమాటో ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారడం విశేషం. ‘కనీసం కొత్త ఫోన్ ను అన్ బాక్స్ కూడా చేయకుండానే పోగొట్టుకోవడం కంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. మీరు ఎవరైనా ఆ ఫోన్...
తెలంగాణ మంత్రి కేటీఆర్ కి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ సవాలు విసిరారు. కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ ఇవ్వడం లేదంటూ కేటీఆర్ చేస్తున్న విమర్శలపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం తాను చేయాల్సిన పనులను చేయకుండా కేంద్రంపై తరచూ విమర్వలు చేస్తోందని మండిపడ్డారు. ఐటీఐఆర్ పై బహిరంగ చర్చకు రావాలంటూ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. ఐటీఐఆర్ పై కేసీఆర్ ప్రభుత్వం అబద్దాలు చెబుతోందన్నారు. ఐటీఐఆర్ ను 2 విడతల...
బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. రెండు రోజుల క్రితం టర్కీ, సిరియాలలో భారీ భూకంపం సంభవించి వేలల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అక్కడ మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. కాగా… ఈ ఘటన పట్ల ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాకుండా 2001లో గుజరాత్ లో జరిగిన భూకంపాన్ని తలుచుకొని ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ మనోజ్ తివ...
కొందరు కారు ఉంటే చాలు బాగా హడావుడి చేస్తారు. కారు ఉందని ఇష్టం ఉన్నట్టుగా రోడ్ల మీద డ్రైవ్ చేస్తుంటారు. సామాన్యుల ప్రాణాలను తీస్తుంటారు. తాజాగా రాజస్థాన్లోని ఉదయ్పూర్లో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు యువకులు కారులో వెళ్తున్నారు. కారును నిర్లక్ష్యంగా, వేగంగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న హేమరాజ్ అనే వ్యక్...
మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు హాట్ కామెంట్స్ చేశారు. అన్నం పెట్టేవారికి సున్నం పెడుతున్నారని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ప్రభుత్వ పథకాలు తీసుకోవద్దన్నారు. దామరచర్ల మండలం నర్సాపూర్లో అభివృద్ధి పనులకు ఈరోజు శ్రీకారం చుట్టారు. అక్కడికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మర్యాదగా ఉన్నంత వరకే ఉంటనని హెచ్చరించారు. మర్యాద తప్పితే డ్యాన్స్ చేయిస్తా...
మాజీ మంత్రి, బీజేపీ నేత బాబు మోహన్…చాలా కాలం తర్వాత వార్తల్లోకి ఎక్కారు. ఆయనకు సంబంధించిన ఓ ఆడియో… ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఆడియోలో ఆయన తన సొంత పార్టీకి చెందిన కార్యకర్తను బూతులు తిట్టడం గమనార్హం. ఆ తిట్టే క్రమమంలో ఆయన బండి సంజయ్ పై కూడా విమర్శలు చేయడం గమనార్హం. బండి సంజయ్ ఎవడ్రా అంటూ ఫోన్ లో ఓ బీజేపీ కార్యకర్తపై రెచ్చిపోయారు బాబూమోహన్. దీంతో… ఆయనపై విమర్శలు [&he...
టర్కీ, సిరియా దేశాలను భూకంపం వణికిస్తోంది. ఈ రెండు దేశాల్లో ఫిబ్రవరి 6, 7వ తేదీల్లో వచ్చిన భూకంపాలతో 5000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ప్రకృతి సృష్టించిన ఈ ఘోర విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భారీ భూకంపం నేపథ్యంలో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశమున్నట్లు డబ్ల్యుహెచ్ఓ తెలిపింది. టర్కీలో 4వేల మందికి పైగా, సిరియాలో 1500 మంది వరకు మృత్యువాత పడినట్లుగా చెబుతున్నారు. పాతికవేలమంది వరకు గాయ...
రామ భక్తులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ శుభవార్త తెలియజేశారు. వచ్చే ఏడాది జనవరి నాటికి అయోధ్య రామ మందిరం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కాగా… ఈలోపే.. ఆలయం మాత్రమే కాదు.. ఆలయంలోకి వెళ్లే మార్గాలు సైతం ఆకర్షణీయంగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. రామజన్మ భూమిలోని రామాలయానికి వెళ్లే మూడు దారుల్లోని నివాస, వాణిజ్య భవనాలు ఏకరీతిగా ఉండేలా తీర్చిదిద్దబోతోంది. దీని కోసం 2023లో సుమా...
అతడు గూగుల్లో గత 16 ఏళ్లుగా పని చేస్తున్నాడు. చాలా నమ్మకంగా ఆ సంస్థతో ఉన్నాడు. వేరే కంపెనీ ముఖం కూడా చూడలేదు. 2005 లో గూగుల్లో ఇంటర్న్గా తన కెరీర్ను ప్రారంభించాడు. అలాగే.. 16 ఏళ్ల పాటు ఆ సంస్థలోనే పని చేశాడు. చివరకు ఇటీవల కంపెనీ ప్రకటించిన లేఆఫ్స్లో అతడి పేరును కూడా చేర్చింది కంపెనీ. 12 వేల మంది వర్క్ ఫోర్స్ను తీసేస్తున్నట్టు ఇటీవల కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించిన విషయం […]
విశాఖ నచ్చితే వీకెండ్ వెళ్లాలని సీఎం జగన్కు రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు సూచించారు. ఇటీవల విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని జగన్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అవుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. దీంతో రఘురామ కృష్ణరాజు స్పందించారు. జగనన్న విశాఖ వెళతారనే చర్చ రాష్ట్రమంతా నడుస్తోందని అన్నారు. రాజు ఎక్కడుంటే అదే రాజధాని కాదని రఘురామ కామెంట్ చేశారు. రాజధానిపై సుప్రీంకోర్టు ...
కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా…. ఈ బడ్జెట్ లో ఏపీకి రావాల్సిన పెండింగ్ బకాయిలను అందిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి పంపవలసిన రూ. 689 కోట్ల రూపాయల నిధులు పెడింగ్లో ఉన్నాయని, ఆ సొమ్మును పరిహార నిధి నుంచి త్వరలోనే చెల్లిస్తామని కేంద్ర నిర్మలా సీతారామన్ హమీ ఇచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిల చెల్ల...
రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సినీ నటి, బీజేపీ నేత జీవితా రాజశేఖర్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఆమె బీజేపీలో చాలా చురుకుగా ప్రవర్తస్తున్నారు. ఆమధ్య మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపుకై నియోజకవర్గమంతటా కలియతిరిగి ప్రచారం చేసారు. కాగా… ప్రస్తుతం ఆమె ఎన్నికలో పోటీకి సై అంటున్నారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే రాష్ట్రంలో ఎక్కడి నుండైనా పోటీ చేస్తా అని ఆమె క్లారి...