టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం దాస్ కా దమ్కీ. అయితే ఈ చిత్రానికి విశ్వక్ సేన్ దర్శకత్వం వహించి తానే నిర్మించడం విశేషం. తనదైన రితీలో ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మరోవైపు విడుదలైన సాంగ్స్, ట్రైలర్ కూడా ఈ చిత్రంపై మరింత క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు(మార్చి 22న)విడుదలైన దాస్ కా దమ్కీ మూవీ స్టోరీ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలోగ్రూప్ -డి (లెవల్ -1) ఉద్యోగాలకు సంబంధించి తుది ఫలితాలు రిలీజ్ చేసింది. ఈ మేరుకు రైల్వేరిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ), సికింద్రాబాద్ (Secunderabad) అధికారిక ప్రకటన విడుదలయ్యాయి. లెెవెల్-1 ఖాలీల భర్తీకి సంబంధించి గత సంవత్సరం ఆగస్టు, అక్టోబర్ నెలల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT EXAMS) నిర్వహించారు. ఈ ఏడాది జనవరి లో ఫిజికల్ టెస్ట్ (Physical test) చేశారు.
'మినీ క్యాప్సూల్' Realme C55 మోడల్ త్వరలోనే దేశీయ మార్కెట్లోకి రాబోతుంది. మార్చి 28 నుంచి అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.10,999గా ప్రకటించారు. ఈ ఫోన్ ఫీచర్లు ఇతర వివరాలపై ఓ లుక్కేయండి మరి.
Amritpal Singh:వారిస్ పంజాబీ డే చీఫ్ అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) పోలీసుల (police) కళ్లు గప్పి పంజాబ్ (punjab) నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. పారిపోయే ముందు సీసీటీవీ (cctv) ఫుటేజీ ఒకటి నిన్న వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత జలందర్ (jalander) వద్ద గల ఓ గురుద్వారాలో (gurdwara) చొరబడ్డారని తెలిసింది. అక్కడ ఉన్న వారిని పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి.. ఆహారం, బట్టలు తీసుకున్నారట.
తమిళ్ స్టార్ హీరో దలపతి విజయ్(Vijay) నటిస్తున్న 'లియో(LEO)' చిత్రానికి భూకంపం(Earthquake) ప్రభావం కనిపించింది. లియో చిత్రానికి కో రైటర్ గా ఉన్న రత్న కుమార్ ఈ మేరకు మంగళవారం రాత్రి బ్లడీ ఎర్త్ క్వేక్ అంటూ ట్వీట్ చేశారు. కానీ తర్వాత అందరూ సురక్షితంగా ఉన్నట్లు చిత్ర బృందం తెలిపింది.
సినిమాల్లో మనం ఎన్నో స్టంట్స్ చూస్తుంటాం... నిజ జీవితంలోను అప్పుడప్పుడు అలాంటి హీరోయిజం (heroism) కనిపిస్తుంది. దైర్యంగా కొన్ని పనులు చేసే వారిని ప్రశంసించకుండా ఉండలేం. థానేలోని ఓ రైల్వే స్టేషన్ లో (railway station in Thane) పాయింట్ మెన్ గా (rail worker) పని చేస్తున్న మయూర్ షెల్కే ఓ చిన్నారి ప్రాణాలు కాపాడాడు.
Tspsc is the xerox centre:పేపర్ లీకేజీతో టీఎస్ పీఎస్సీపై (Tspsc) రకరకాల ట్రోల్స్ వస్తున్నాయి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడతారా అని నెటిజన్లు (netizens) మండిపడుతున్నారు. కమిషన్ కార్యాలయం ముందు వెలిసిన ఓ పోస్టర్ (poster) మాత్రం కలకలం రేపుతోంది. అందులో టీఎస్ పీఎస్సీ ఓ జిరాక్స్ సెంటర్ (xerox) అని రాసి ఉంది. ఇక్కడ అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగాల ప్రశ్నపత్రాలు లభిస్తాయని క్యాప్షన్ కూడా పెట్టారు.
బ్రిటన్ దేశంలో ద్రవ్యోల్బణం(uk inflation) ఫిబ్రవరిలో నాలుగు నెలల్లో మొదటిసారిగా 10.4 శాతానికి(10.4%) చేరుకుంది. ఈ క్రమంలో గురువారం వడ్డీ రేట్లను పెంచాలని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(bank of england)పై ఒత్తిడి పెరగనున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే అధిక ఇంధన ధరలు, నిత్యవసరాల రేట్లు పెంపు సహా పలు అంశాలు ద్రవ్యోల్బణం పెరగడానికి కారణాలుగా చెబుతున్నారు.
పాకిస్తాన్ లోని న్యూస్ క్యాస్టర్ మాష్రిక్ టీవీ.. బ్రేకింగ్ వార్తలు చదివే సమయంలోనే అక్కడ ప్రకంపనలు వచ్చాయి. దీంతో టీవీ న్యూస్ యాంకర్ వార్తలు చదువుతుండగా అతను నిలుచున్న స్థానం సహా స్టూడియో అంతా కంపిస్తున్నట్లుగా వీడియోలో చూడవచ్చు.
భారత్తో బుధవారం చైన్నైలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఆటకు దిగిన ఆసీస్ ఆటగాళ్లు 5 ఓవర్లకు 39 పరుగులు చేశారు.
దేశంలో ఉగాది పండుగ(ugadhi festival) సందర్భంగా పసిడి రేటు(gold rates) దాదాపు వెయ్యి రూపాయలకు పైగా తగ్గింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్(hyderabad)లో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ. 59,130 ఉండగా, 22 క్యారెట్లకు రూ.54,200గా ఉంది.
ఢిల్లీలో (Delhi) భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party), ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party) మధ్య పోస్టర్ల, సోషల్ మీడియా యుద్ధం సాగుతోంది. ఢిల్లీలో హఠాత్తుగా మోడీ హఠావో... దేశ్ బచావో అంటూ వేల పోస్టర్లు వెలుగు చూశాయి.
క్యూ న్యూస్ నిర్వాహకులు తీన్మార్ మల్లన్న, సుదర్శన్, ప్రముఖ జర్నలిస్ట్ తెలంగాణ విఠల్ లను తెలంగాణ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం పైన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు.