జీవితంలో ఏ పని చేసిన దానికి వచ్చే ఫలితం ఏదైనా సరే అనుభవించాలని బుట్టబొమ్మ (Pooja Hegde) పూజా హెగ్డే తెలిపింది. మనం తీసుకునే నిర్ణయం మన చేతుల్లో ఉన్నా... ఫలితం మాత్రం మన చేతుల్లో ఉండదని అని చెప్పుకొచ్చింది పూజా.
తాము అధికారంలోకి వస్తే సచివాలయం. భవనం పైన డోమ్ ను కూల్చివేశామని వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ పైన రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నందమూరి తారకరత్న(39) ఆరోగ్య పరిస్థితి గురించి అతని కుటుంబ సభ్యుడు రామకృష్ణ అప్ డేట్ ఇచ్చారు. విదేశాలకు వెళ్లకుండా బెంగళూరులోనే ఫారెన్ వైద్యులను రప్పించి చికిత్స చేయిస్తున్నట్లు వివరించారు.
హైదరాబాద్ ( Hyderabad) నగరంలోని ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రించడం లేదంటూ ఎంఐఎం ఎమెల్యే(Akbaruddin Owaisi) అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ లో ప్రభుత్వాన్ని నిలదీశారు. . ‘ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తున్నామని పోలీసులు అనుకుంటున్నారు.
ఇప్పటికే జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలను ప్రకటించిన సీఎం కేసీఆర్..ఈ ఆలయ అభివృద్ధి పనుల రూపకల్పన, పరిశీలన కోసం ఈనెల 14న కొండగట్టు ఆలయాన్ని సందర్శించనున్నారు.
తిరుపతి వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు(TSRTC Bus) 44వ జాతీయ రాహదారి పరిధిలో పల్టీ కొట్టింది. ఘటనలో సుమారు 15 మందికి గాయాలు కాగా, ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.
బ్రహ్మానందం ఇటీవల ఏదో షూటింగ్ కోసం ఒక చోటుకు వెళ్లారట. అక్కడే పక్కన గుప్పెడంత మనసు సీరియల్ షూటింగ్ కూడా జరుగుతోందట. దీంతో వెంటనే వెళ్లి ఆ సీరియల్ టీమ్ ను కమెడియన్ అలీతో పాటు కలిశారు బ్రహ్మానందం.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి రోజాపై జనసేన పార్టీ (Janasena) పీఏసీ సభ్యులు మెగాబ్రదర్ నాగబాబు మళ్లీ సైటైర్లు వేశారు.ట్విట్టర్ వేదికగా రోజాకు కౌంటర్ ఇచ్చారు. నిండ్ర మండలం బీజీ కండ్రిక, ఎంసీ కండ్రిక గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన రూ.11 లక్షల నిధులతో మంజూరు
18 ఏళ్ల వయసులోనే తను కిస్ అనే కన్నడ మూవీలో నటించింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కానీ.. తనకు అంతగా గుర్తింపు రాలేదు. కన్నడ సినిమాలు వరుసగా చేసుకుంటూ వెళ్లింది. ఆ తర్వాత తెలుగులో పెళ్లి సందడి సినిమాలో నటించింది
high power demand in the telangana:తెలంగాణ (telangana) రాష్ట్ర చరిత్రలో ఈరోజు అత్యధిక విద్యుత్ (power) డిమాండ్ ఏర్పడింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు 14,549 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే అత్యధిక విద్యుత్ డిమాండ్. భవిష్యత్లో 15 వేల మెగావాట్ల (15 thousand power) విద్యుత్ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది.
టర్కీలో 3 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. అందులో 1800 మంది ఇస్తాంబుల్ లో ఉండగా, 250 మంది అంకారాలో ఉన్నారు. ఇప్పటి వరకు టర్కీ భూకంపం ధాటికి 25 వేల మంది చనిపోయినట్టు టర్కీ ప్రభుత్వం ప్రకటించింది
tdp leaders are met the governer:నారా లోకేశ్ (nara lokesh) యువగళం (yuvagalam) పాదయాత్ర కొనసాగుతోంది. యాత్రకు జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది. అయితే యాత్ర చేస్తోన్న తమ నేత ప్రాణాలను హానీ తలపెట్టే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. ఈ రోజు గవర్నర్ (governer) బిశ్వభూషణ్ హరిచందన్కు (biswabhusan harichandan) ఫిర్యాదు చేశారు.
Minister Amarnath : హైదరాబాద్ నగరంలో ఫార్ములా కారు రేసు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కారు రేసింగ్ చూడటానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు నగరానికి వచ్చారు. అలా వచ్చిన వారిలో ఏపీ మంత్రి అమర్నాథ్ కూడా ఉన్నారు