దేశంలో తొలిసారిగా అంతార్జాతీయ ఫార్ములా ఈ రేస్ కు హైదరాబాద్ (Hyderabad) రెడి అయింది. నగరం నడి బొడ్డున ట్యాక్ బండ్ (Tank band) తీరంలో స్ట్రీట్ సర్యూట్ పేరుతో ఏర్పటు చేసిన ట్రాక్ పై రేసింగ్ కార్లు (Car) రయ్ రయ్మంటూ దూసుకుపోనున్నాయి.
హీరో కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా పలు రకాల అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. అవే ఏంటో ఇప్పుడు చుద్దాం.
కేటీఆర్ (KTR) అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) పేరు ఎత్తకుండా సంచలన ఆరోపణలు చేశారు. బ్లాక్ మెయిలర్ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ తెలంగాణ అధినేత ధీటుగా స్పందించారు. పరస్పర ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తమిళనాడు రామేశ్వరంలోని మండపం తీరంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 18 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ గోల్డ్ శ్రీలంక నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
నడిరోడ్డుపై వాహనాలు ఆగిపోవడంతో ఎమ్మెల్యే రాజా సింగ్ వాటిని అలాగే వదిలేసి వెళ్లిపోయారు. ఈ వాహనం వెనక్కి తీసుకోవాలని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదు. దీనిపై నియోజకవర్గ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఎమ్మెల్యే ప్రాణానికి ముందే ముప్పు ఉందనే విషయం ప్రభుత్వానికి తెలిసినా కక్షపూరితంగానే పాడైన వాహనాలను పంపిస్తోందని రాజా సింగ్ అనుచరులు ఆరోపిస్తున్నారు.
Prakash Raj: వాలంటైన్స్ డేని ఉత్సాహంగా జరుపుకోవాలని చాలా మంది ప్రేమికులు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. అయితే... ఆ రోజున వాలంటైన్స్ డే కాకుండా.. గో ప్రేమికులు అందరూ కౌ హగ్ డే జరుపుకోవాలని కేంద్ర పశు సంక్షేమ బోర్డు పిలుపునిచ్చింది.
జగన్ ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు జల్లిందంటూ ఎంపీ రఘురామకృష్ణం రాజు అభిప్రాయపడ్డారు.ఒక వైపు జగన్.. విశాఖ పరిపాలన రాజధానిగా చేస్తామని.. తాను కూడా విశాఖ కు మారిపోతానని ప్రకటించారు.
Telugu boy got a chance in Team India. టీమిండియాలో తెలుగు కుర్రాడికి చోటు దక్కించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన కేఎస్ భరత్ కి టీమిండియాలో చోటు దక్కించుకోవడం పట్ల ఆమె తల్లి సంతోషం వ్యక్తం చేశారు.
దాదాపు మూడు నెలల పాటు పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పేదలు, మధ్య తరగతి ప్రజలకు అద్దె బస్సులను అతి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంచుతోంది. ఈ ఆఫర్లతో ఆర్టీసీ సేవలను వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి చర్యలతో నష్టాల్లో ఉన్న సంస్థ లాభాల బాటలోకి పయనిస్తోంది.
ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలన శుద్ధ దండగ అని, ప్రతిపక్షాలు విసిరే బురదలోనూ కమలం వికసిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో వ్యాఖ్యానించారు. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ పాలనపై ఆయన నిప్పులు చెరిగారు.
హైదరాబాద్ లో సరికొత్త క్రీడా సంబరం జరుగుతుండడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ స్థాయి నగరంగా అడుగులు వేస్తున్న హైదరాబాద్ లో ఇలాంటి క్రీడా ఉత్సవం జరుగడంతో భాగ్యనగరానికి మరో కీర్తి లభించనుంది.
టర్కీ, సిరియా దేశాల్లో ఇటీవల భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. కాగా.... ఈ భూకంప ధాటికి దాదాపు 15వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రెండు దేశాలు కలిపి 15,383 మంది చనిపోయారంటూ అధికారులు చెబుతున్నారు. అయితే... అంతకన్నా... ఎక్కువ మందే చనిపోయి ఉంటారని తెలుస్తోంది.
రూ.264 కోట్ల ఐటీ స్కామ్లో జీఎస్టీ ఇన్స్పెక్టర్ నుండి నటిగా మారిన కృతిని (Kriti Verma) ఈడీ (Enforcement Directorate) విచారించింది. తన సీనియర్ల లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా వందల కోట్ల మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
సింగరేణిని ప్రయివేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వం కుట్రను తాము భగ్నం చేస్తామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. ఇప్పటికే బొగ్గు గనుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రధాని మోడీ, కేంద్రమంత్రులకు లేఖ రాసినట్లు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో(telugu states) మళ్లీ ఎన్నికల సందడి మొదలు కానుంది. అందేంటీ అనుకుంటున్నారా. అవును రెండు రాష్ట్రాల్లోని 15 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు నిర్వహించేదుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇప్పటికే ఖాళీగా ఉన్న 9 స్థానాలతోపాటు ఖాళీ కానున్న 6 స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్(MLC elections Schedule 2023) ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవ...