తెలంగాణ(Telangana) వ్యాప్తంగా మార్చి 8వ తేదికి 132 కేసులు నమోదయ్యాయి. మార్చి 15వ తేది వరకూ 267 మందికి కరోనా పాజిటివ్(Corona Positive) అని తేలింది. రెండో వారంలో పాజిటివిటీ రేటు 0.31 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు పలు చర్యలు తీసుకోవాలని కేంద్రం తెలంగాణ ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
Pawan Kalyan : అధికార పార్టీ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని పవన్ పేర్కొన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుపతి నగరంలో ఇటీవల బలిజ సమాజిక వర్గానికి, యాదవ సామాజిక వర్గానికి మధ్య చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
ముంబైలోని (Mumbai) వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా(Team India) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో (Border - in the Gavaskar Trophy) 2-1 విజయం సాధించిన తర్వాత వన్డే పోరు జరుగుతోంది. ఆస్ట్రేలియాతో (Australia) జరిగే 3-మ్యాచ్ల వన్డేసిరీస్లోనూ విజయం సాధించాలని కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Captain Hardik Pandya)సేన భావిస్తోంది. రోహిత్ శ...
RS Praveen Kumar : గ్రూపు 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక దీక్షకు దిగిన బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ క్రమంలో బీఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. బీఎస్పీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకు బీఎస్పీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Group-1 prelims cancel:గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ను టీఎస్పీఎస్సీ (TSPSC) రద్దు చేసింది. దీంతోపాటు ఏఈ పరీక్ష (AE Exam), డీఏవో పరీక్షలను రద్దు చేసింది. ఇంతకుముందే టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ ఎగ్జామ్ పేపర్లను రద్దు చేసింది.
కొవిడ్(Covid) పుట్టుకపై అనేక రకాల పరిశోధనలు జరిగాయి. ప్రపంచాన్ని కుదిపేసిన ఈ వైరస్ మూలాలు కనుగొనేందుకు పరిశోధకులు ఇంకా తమ పరిశోధనలను సాగిస్తూనే ఉన్నారు. తాజాగా కరోనా(Corona) పుట్టుకపై మరో థియరీ అనేది బయటకి వచ్చింది. అంతర్జాతీయ వైరస్(Virus) నిపుణుల బృందం ఈ కొత్త విషయాలన్ని వెలుగులోకి తెచ్చింది. కరోనా వైరస్(Corona Virus) అనేది రక్కూన్ డాగ్స్ అనే జంతువుల నుంచి వ్యాపించినట్లు పరిశోధకులు స్పష్టం చేస...
YS Avinash:ఏపీ సీఎం జగన్ను ఆ పార్టీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఢిల్లీలో కలిశారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆదేశాలు జారీ చేయలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో జగన్ను అవినాశ్ కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Auto driver call for bandh:ఆటో డ్రైవర్లు (Auto driver) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 30వ తేదీన (april 30) ఒకరోజు హైదరాబాద్లో (hyderabad) ఆటోలను (auto) నడపకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు తెలంగాణ (telangana) నూతన సచివాలయ ప్రారంభిస్తోన్న సంగతి తెలిసిందే.
New dates of 9 exams:టీఎస్ పీఎస్సీ (Tspsc) పేపర్ లీకేజీ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. విపక్షాలు అన్నీ ఆందోళన బాట పట్టాయి. మొత్తం మూడు పేపర్లు లీక్ కాగా.. మరో రెండు పేపర్లు ప్రవీణ్ (praveen) వద్ద పెన్ డ్రైవ్లో ఉన్నాయని సిట్ (sit) గుర్తించింది. దీంతోపాటు ఏప్రిల్ (april), మే (may) నెలలో జరిగే పరీక్షలకు సంబంధించిన రీ షెడ్యూల్ చేశారు.
బెంగళూరుకు(bangalore) చెందిన వేక్ఫిట్ సొల్యూషన్స్(Wakefit Solutions) సంస్థ మార్చి 17న స్లీప్ హాలిడే తీసుకోవాలని ఉద్యోగులను ఆశ్చర్యపరిచింది. D2C హోమ్ అండ్ స్లీప్ సొల్యూషన్స్ స్టార్ట్-అప్ అయిన Wakefit సొల్యూషన్స్ తన లింక్డ్ఇన్లో ఉద్యోగులందరికీ పంపించిన ఇమెయిల్ స్క్రీన్షాట్ అప్లోడ్ చేసి ప్రకటించింది. ఇది చూసిన ఉద్యోగులు(employees) సంతోషం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (andhra pradesh graduate, Teacher mlc elections) తెలుగు దేశం పార్టీ (Telugu Desam party) జోరు మీద ఉన్నది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి చిరంజీవి రావు ముందంజలో ఉన్నారు.
Motorola Razr+ flip:మోటోరోలా రేజర్ 2022కు అడ్వాన్స్డ్గా మోటోరాలా రేజర్ ప్లస్ ఫ్లిప్ మోడల్ (Motorola Razr+ flip) తీసుకొచ్చింది. దీనిని ‘మై స్మార్ట్ ప్రైస్’ (my smart price) రివీల్ చేసింది. కంపెనీ మాత్రం అధికార ప్రకటన చేయలేదు. సో.. మోటోరోలా ఫ్లిప్ మోడల్, పేరు ఆన్లైన్లో లీకయ్యాయి.
తెలంగాణ బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC kalvakuntla kavitha)కు మరో షాకింగ్ న్యూస్ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor scam case)లో ఈడీ మరోసారి నోటిసులు ఇచ్చిన క్రమంలో తన పిటిషన్ త్వరగా విచారించాలని శుక్రవారం కవిత సుప్రీంకోర్టును(supreme court) విజ్ఞప్తి చేశారు. కానీ కవిత చేసిన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
ఆఫ్రికాలో ట్రాపికల్ సైక్లోన్ ఫ్రెడ్డీ తుఫాను బీభత్సం సృష్టించడంతో 300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ తుఫాను కారణంగా ఆగ్నేయ ఆఫ్రికాలోని మొజాంబిక్, మలావీలో భారీ వరదలు సంభవించాయి. దీంతో వందల మంది చనిపోవడంతో పాటు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
సికింద్రాబాద్(secunderabad) స్వప్నలోక్ కాంప్లెక్స్(Swapnalok complex) అగ్ని ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్(CM Kcr) విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించి... మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.