దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని నగరం లిమాలో బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 24 మంది దుర్మరణం చెందారు. ‘డెవిల్స్ కర్వ్’గా పిలిచే ప్రమాదకరమైన ప్రదేశంలో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారని, అందులో 24 మంది మరణించారని పెరూ పోలీసులు తెలిపారు....
ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. రాంచీలో జరిగిన తొలి టీ20లో టీమిండియా న్యూజిలాండ్ జట్టు చేతిలో ఓటమిపాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో హార్థిక్ సేన ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మూడు మ్యాచ్లో సిరీస్ను గెలుచుకోవాలంటే నేడు జరిగే మ్యాచ్ లో హార్ధిక్ సేన తప్పనిసరిగా గెలవాల్సిన ఉంది. అయితే టీమిండియా...
ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించే దుర్గం చెరువు రన్ – 2023 భాగంగా పోలీసుల నగరంలో సీటి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 4 గంటల నుంచి 9 గంటల వరకు మారథాన్ జరగనుంది. మాదాపూర్, రాయదుర్గం…ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించే దుర్గం చెరువు రన్ – 2023 భాగంగా.. పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 4 గంటల నుంచి 9 గంటల వరకు మారథాన్ జరగనుంది. మాదాపూర్, రాయదుర్గం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ [&...
ఖమ్మంలో బీఅర్ఎస్ ఆవిర్భావ సభ పది రోజుల క్రితం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఖమ్మం తర్వాత ఏపీలోని విశాఖలో రెండో బహిరంగ సభ ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే మహారాష్ట్రలో ఉండనుంది. నాందేడ్లో వచ్చే నెల 5వ తేదీన బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు పోలీసుల అనుమతి వచ్చింది. 5న కెసిఆర్ సమక...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్నాడు. తాత, తండ్రి నుంచి నాయకత్వ లక్షణాలు మెండుగానే వచ్చాయి. అందుకే తాను చదువుకుంటున్న పాఠశాలలో ప్రతిష్ఠాత్మక కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాడు. విద్యార్థులందరూ కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి దాని ద్వారా వచ్చే డబ్బుతో చెరువు పునరుద్ధరణకు సహాయం చేయనున్నారు. ఇంతటి గొప్ప కార్యక్...
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని నారాయణ హృదయాలయ వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నందమూరి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. పురంధేశ్వరి, చంద్రబాబు సాయంత్రమే వచ్చారు. నిన్నటి నుంచి తారకరత్నతోనే బాలకృష్ణ కూడా ఉన్నారు. తారకరత్న తండ్రి, భార్య, కూతురు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న తారకరత్నను పరామర్శించారు. తారకరత...
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతికి విడుదలై బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ యూనిట్ తెలంగాణలోని హనుమకొండలో సక్సెస్ మీట్ ను ఇవాళ ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ కు భారీగా మెగా అభిమానులు తరలివచ్చారు. ఈనేపథ్యంలో గేట్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు మెగా అభిమానులకు గాయాలయ్యాయి. ఒక్కసారిగా అభిమానులంతా ముందుకు తోసుక...
తెలంగాణ ప్రభుత్వంలో రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారని, ఇది రైతు సర్కార్ అని తెలంగాణ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జడ్పీ చైర్మన్ సరిత, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, వీఎం అబ్రహంతో కలిసి మార్కెట్ చైర్మన్ శ్రీధర్ గౌడ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు ఐదు గంటల పాటు విచారణ చేశారు. మళ్లీ విచారణకు పిలుస్తామన్నారని.. సీబీఐ విచారణకు సహకరిస్తానని అవినాశ్ తెలిపారు. అధికారులకు ఉన్న అనుమానాలకు సమాధానం ఇచ్చానని.. వీడియో, ఆడియోకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. తదుపరి విచారణ కోసం మళ్లీ పిలిచే అవకాశం ఉందని పేర్కొన్నారు...
ఆంధ్రుల ఆత్మగౌరవం మోసే మన యువనేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై.. అంటూ సాగే యువగళం పాటను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. సోషల్ మీడియాలో యువగళం పేరుతో ఈ పాటను విడుదల చేసింది. నారా లోకేశ్ శుక్రవారం నుంచి యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇవాళ పాదయాత్రలో రెండో రోజు సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు. వస్తుందదిగో యువగళం.. తెస్తుందదిగో నవశకం అంటూ ఈ పాట సాగుతుంది. మొత్తానికి ఈ పాట వి...
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేసినప్పుడు కూడా తారకరత్న ఆరోగ్యం క్రిటికల్ గానే ఉందని నారాయణ హృదయాలయ వైద్యులు ప్రకటించారు. అయినా కూడా శాయశక్తులా తారకరత్నను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం గుండె నాళాల్లోకి రక్త ప్రసరణ కావడం లేదని వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఆసుపత్రిలో బాలకృష్ణ ఉన్నారు. ఆసుపత్రికి చంద్రబాబు, పురందేశ...
అందమైన నగిషీలు, మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలు, ఫౌంటైన్లు, గార్డెన్లు, సహజసిద్ధమైన వెలుతురు.. విశాలమైన కార్యాలయాలు, గదులు, హెలీప్యాడ్ ఇవన్నీ తెలంగాణ సచివాలయంలో కనిపిస్తున్న దృశ్యాలు. ఒక స్టార్ హోటల్ ను తలదన్నేట్టుగా తెలంగాణ సచివాలయం నిర్మితమైంది. హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మితమవుతున్న ఈ సచివాలయం అందరినీ అబ్బురపరుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చరిత్రాత్మక భవనాన్ని నిర్...
ఏపీ సీఎం అభ్యర్థి ఎవరో లోకేష్ చెప్పగలరా? అని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని సూటిగా ప్రశ్నించారు. నారా లోకేశ్ యువగళం పేరుతో ప్రారంభించిన పాదయాత్రపై ఆమె విమర్శలు గుప్పించారు. అసలు లోకేష్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదన్నారు. జగన్ ప్రభుత్వంలో పేదలు ఆనందంగా ఉన్నారని.. కేవలం అధికారం కోసమే యాత్రలు చేస్తున్నారని, చంద్రబాబును సీఎం చేయాలని పవన్ కళ్యాణ్ ఆరాటపడుతున్నారని ఆమె స్పష్టం చేశారు.
తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి వారు దర్శనం ఇస్తున్నారు. ఇవాళ రథ సప్తమి సందర్భంగా ఉదయం నుంచే మలయప్పస్వామి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. సప్త వాహనాలపై తిరుమాఢ వీధుల్లో ఆయన ఊరేగుతున్నారు. కాగా, సాయంత్రం మలయప్పస్వామిని కల్పవృక్ష వాహనంపై విహరించారు. సూర్య ప్రభ, చిన్న శేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై స్వామి వారు భక్...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గానే ఉందని ఆసుపత్రి వైద్యులు ఇంతకుముందే హెల్త్ బులిటెన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ సీనియర్ నేతలు బెంగళూరుకు వస్తున్నారు. చంద్రబాబు కూడా ఇంతకుముందే ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్నను ఆయన పరామర్శించనున్నారు. ప్రస్తుతం తారకరత్న ఐసీయూలో ఉన్...