చిత్తూరు జిల్లాలో కీలక నాయకురాలిగా వ్యవహరించిన ఆమె ఉమ్మడి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కూడా పని చేశారు. ఆమె మృతికి కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంతాపం ప్రకటించారు. ఆమె ప్రజలకు విశేష సేవలు అందించారని స్మరించుకున్నారు.
Bala Krishna : గత కొన్ని రోజులుగా నందమూరి తారకరత్న పరిస్థితి ఎలా ఉంది.. హెల్తే అప్డేట్ ఏంటని.. టెన్షన్ పడుతునే ఉన్నారు అభిమానులు. పాదయాత్రలో కుప్పకూలిపోయిన తారకరత్నకు.. ముందుగా అస్వస్థత అన్నారు.. ఆ తర్వాత హార్ట్ ఎటాక్ అన్నారు.. కానీ చివరకు పరిస్థితి విషమన్నారు. వెంటిలేటర్ మీద చికిత్స అందించారు. ఎకో ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో విదేశాలకు తీసుకెళ్లాలని యత్నించారు. కానీ...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు అరుదైన గౌరవం దక్కనుంది. త్వరలో రూ.100 నాణెం పైన ఆయన బొమ్మను ముద్రించనున్నారు. ఈ నాణేన్ని పూర్తిగా వెండితో తయారు చేస్తారు.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కేరళ, తమిళనాడు, కర్ణాటకలో 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహిస్తోంది. కోయంబత్తూరు కారు పేలుడు కేసు, మంగళూరులో జరిగిన ఆటో రిక్షా పేలుడు దాడులపై అనుమానిత ఉగ్రవాదుల కోసం సోదాలు నిర్వహిస్తున్నారు.
BCCI చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ(chetan sharma) వివాదంలో చిక్కుకున్నాడు. ఓ ప్రయివేటు సంభాషణలో టీమిండియా ఆటగాళ్లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓ టీవీ ఛానల్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్లో (sting operation) భాగంగా వీటిని బయట పెట్టింది.
అనసూయకు ఇలాంటి వివాదాలు కొత్త కాదు. ఒక్కోసారి కేసులు నమోదు చేసే దాకా వెళ్లింది. ఒక పోస్టు చేస్తే చిత్ర విచిత్ర కామెంట్లు వస్తాయి. అన్నిటిని తట్టుకుని వెళ్తేనే మంచిది. కాదు కూడదు అని దిగితే నెటిజన్ల ముందు తేలిపోతాము. ఇది అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. అయినా కామెంట్లు చేసే ముందు ఆలోచించుకోవాలి. మనకు అలాంటి కామెంట్లు వస్తే ఎలా? అనేది ఆలోచిస్తే ఇలాంటి వివాదాలు అస్సలే ఉండవు.
దేశీయ ప్రయివేటురంగ దిగ్గజం కొటక్ మహీంద్రా బ్యాంకు (Kotak Mahindra Bank) ప్రముఖ కమెడియన్ తన్మయ్ భట్తో (Tanmay Bhat) వ్యాపార ప్రకటనల కోసం ఒప్పందం కుదుర్చుకున్నది. అయితే ఆయన నోటి దురుసు కారణంగా బ్యాంకు ఆయనను తప్పించే వరకు వచ్చింది.
ఆర్థికమంత్రి మాట్లాడుతూ... మూడు రాజధానులు ఏమీ లేవని, విశాఖనే తాము రాజధానిగా చేయబోతున్నామని స్పష్టం చేశారు. కర్నూలులో న్యాయ రాజధాని కాదని, అక్కడ కేవలం హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.
PM Narendra Modi ప్రధాని నరేంద్రమోదీకి వాలంటైన్స్ డే రోజున అరుదైన బహుమతి దక్కింది. మోదీకి సూరత్ లోని ఆరో వర్సిటీ విద్యార్థులు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. ప్రధాని మోడీపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు గాను విద్యార్థులు బంగారంతో పూత పూసిన బొకేను ప్రధానికి బహుమతిగా అందజేశారు.
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేపట్టిన హాత్ సే హాత్ ( Hath Se Hath)జోడో పాదయాత్ర భద్రాచలంBhadrachalam) జిల్లాలో కొనసాగుతోంది. రేవంత్ పాదయాత్రకు నేడు 8వ రోజు. కాగా, ఆయన ఇవాళ ఓ పొలంలో దిగి వరి నాట్లు వేశారు.
ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు తీసుకు రావాల్సిన మంత్రి, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి వనిత (Vangalapudi Anitha) ధ్వజమెత్తారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ (Azharuddin)నేతృత్వం వహిస్తున్న కమిటీని రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుత కమిటీ స్థానంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు( Supreme Court) వెల్లడించింది.
YS Sharmila on errabelli dayakar rao:పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై (errabelli dayakar rao) వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాలకుర్తిలో (palakurthi) ప్రజా ప్రస్థాన యాత్ర బహిరంగ సభ వేదిక వద్ద మాట్లాడారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు (double bedroom home) ఎన్ని ఇచ్చారని ప్రశ్నించారు.
KTR : హైదరాబాద్ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలను మెట్రో చాలా వరకు తీర్చిందనే చెప్పాలి. మెట్రో అడుగుపెట్టిన తర్వాత ప్రయాణం కాస్త సులువుగా మారింది. కాగా... ఈ మెట్రో సదుపాయాలను మరింత పెంచుతున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నగరంలో ప్రస్తుతం మెట్రో రైలు సేవలు అందుబాటులోని లేని ప్రాంతాలను కూడా కవర్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీ వరకు కూడా మెట్రోను విస్తరించాలని ప్...
జీవితంలో ‘టీ’ (Tea) ఒక భాగం అయిపోయింది. ఉదయం లేచింది మొదలు.. పొద్దు పొడిచే వరకు తాగుతూనే ఉంటాం. టీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డైటీషియన్స్ చెబుతున్నారు. ఎక్కువ టీ తీసుకుంటే గ్యాస్ (gas) వస్తోందని.. కాస్త దూరంగా ఉండాలని సజెస్ట్ చేస్తున్నారు. రోజుకు 2 నుంచి 3 కప్పుల (3 cups) వరకు అయితే ఫర్లేదు.. కానీ అంతకుమించి తీసుకుంటేనే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.