తమిళనాడు రాష్ట్రంలో భార్యకు భరణంగా భర్త 11బస్తాల్లో పదిరూపాయల నాణెలను ఇచ్చాడు. ఇది చూసిన జడ్జి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భరణం నోట్ల రూపంలో ఇవ్వాలని ఆదేశించాడు.
లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయి. రికవరీ ఏజెంట్ల వల్ల అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఆర్బీఐ మార్గదర్శకాలను రూపొందించింది.
షిర్డీ ఆలయానికి (Shirdi temple) చెందిన శ్రీ సాయిబాబా సంస్దాన్ టస్ట్ర్, RBI ని ఆశ్రయించింది. బ్యాంకులు నాణేలు స్వీకరించలేదని ట్రస్ట్ RBI కి లేఖ రాసింది
మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
వేసవిలో కొబ్బరి బోండాం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. లేత కొబ్బరి తినడం వల్ల వేసవి తాపం నుంచి బయటపడొచ్చు. కొబ్బరి వల్ల లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రంజాన్ (Ramadan) పండుగకు ముందు, హైదరాబాద్(Hyderabad) ట్రాఫిక్ పోలీసులు ఏప్రిల్ 21 శుక్రవారం నుండి అమలులోకి వస్తుందని ప్రకటించారు. అదే రోజు, అంటే రంజాన్ మాసం చివరి శుక్రవారం, మక్కా మసీదులో ప్రార్థనలు చేస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్లోని జామ్-ఎ-మసీద్ ఉన్నందున ఈ మార్గాలపై ఆంక్షలు విధించారు. చార్మినార్(Charminar) మరియు మదీనా, చార్మినార్ మరియు ముర్గీ చౌక్, మరియు చార్మినార్ మరియు రాజేష్ మెడికల్...
తాజాగా సుధీర్, ప్రభాస్ డైరెక్టర్తో ఓసినిమా చేసేందుకు రెడీ అవుతున్నారట. ప్రభాస్(Prabhas)తో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా తెరకెక్కించి సూపర్ డూపర్ కొట్టిన ఈ స్టార్ డైరెక్టర్.. తాజాగా తను రెడీ చేసుకున్న స్టోరీకి సుధీర్ కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారట. రీసెంట్గా సుధీర్ను కలిసి స్టోరీ చెప్పి ఓకే కూడా చెప్పించుకున్నారట ఈయన.