తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మరోసారి విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని తెలంగాణ సర్కార్ అవమానించిందని పేర్కొన్నారు. తమిళి సై సౌందరరాజన్ పుదుచ్చేరిలో మీడియాతో మాట్లాడారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు రాజ్ భవన్లో ఎట్ హోం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి కూడా సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు కావడం లేదని విశ్వసనీయ సమాచారం. ‘ప్రజల మధ్య గణతంత్ర వ...
‘సంజయ్ దొర మీకు దండాలు, మున్సిపల్ చైర్మన్ పదవీకి రాజీనామా చేస్తున్నా’ అని నిన్న జగిత్యాల మున్సిపల్ చైర్మన్ బోగ శ్రావణి మీడియా ముందుకు వచ్చారు. శ్రావణి ఆరోపణలపై అధికార పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు. శ్రావణి వెనక బీజేపీ నేతలు ఉన్నారని తిప్పికొట్టారు. ఈ విషయం కౌన్సిలర్లే తనకు ఫిర్యాదు చేశారని వివరించారు. ఆమె రాజీనామా చేయగా బీజేపీ ఫేస్బుక్ లైవ్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ఆమెను తాను వే...
Crime News : తమ దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని 16 ఏళ్ల బాలుడిని కొందరు యువకులు చంపేశారు. ఈ ఘటన ఢిల్లీలోని షాహ్ బాద్ డెయిరీ ఏరియాలో చోటు చేసుకుంది. వాళ్లు 16 ఏళ్ల బాలుడికి రూ.18 వేలు ఇచ్చారు. చాలా రోజులు అయినా ఆ బాలుడు వాళ్లకు డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దీంతో అతడిపై కక్ష పెంచుకున్న ఆ యువకులు అదును చూసి చంపేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు […]
ఆయన సీనియర్ డాక్టర్. అయినా సరే రూ.20 కే వైద్యం చేస్తాడు. ఆయన డాక్టర్ అయినప్పుడు కేవలం రూ.2 కే వైద్యం చేసేవారు. ఫీజును ఈ మధ్య రూ.20 చేశారు. ఆయన పేరు డాక్టర్ మునిశ్వర్ చందర్ దావర్. వయసు 77. రోజూ దాదాపు 200 మంది పేషెంట్లను చూస్తారు. వాళ్ల నుంచి కేవలం రూ.20 మాత్రమే వసూలు చేస్తారు. 1967 లో మునిశ్వర్ జబల్ పూర్ లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1971 లో భారత్, […]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెస్ట్ ఆర్టిస్ట్లా వచ్చి టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పొత్తుల గురించి ఆయన చెప్పిన మూడు ఆప్షన్స్ వింటే నవ్వొస్తోందన్నారు. షరతులు లేకుండా చంద్రబాబుకి సపోర్టు చేయడం అనే నాలుగో ఆప్షన్ కూడా చెప్పాల్సిందని ఎద్దేవా చేశారు. గత రెండు ఎన్నికల మాదిరిగా ఈసారి కూడా పవన్ రిమోట్ చంద్రబాబు చ...
Pathaan : పఠాన్ మూవీ రిలీజ్ కి ముందే చాలా అవాంతరాలు వచ్చాయి. సినిమాను విడుదల కానివ్వకుండా చాలామంది అడ్డుకున్నారు. అయినా కూడా అన్ని అడ్డంకుల మధ్య పఠాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ దాదాపు 5 ఏళ్ల తర్వాత మళ్లీ వెండి తెర మీద చరిత్ర సృష్టించాడు. వసూళ్ల సునామీని సృష్టించాడు. ఓవర్ ఆల్ గా సినిమా విడుదలైన తొలి రోజే రూ.100 కోట్ల వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు […]
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఇవాళ ఆర్థిక మంత్రత్వ శాఖలో హల్వా వండారు. హల్వాను వండి తన చేతులతో అందరికీ అందించారు. సాధారణంగా బడ్జెట్ ప్రతులను ప్రింట్ చేయడానికి ముందు హల్వాను వండి శాఖలోని అధికారులు అందరికీ వడ్డించడం ఆనవాయితీ. ఫిబ్రవరి 1న కేంద్రం 2023-24 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. బడ్జెట్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రింటింగ్ ప్రక్రియను తాజాగా ప్రారంభించారు. హల్వా...
SAP Layoff : ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్స్ జరుగుతున్నాయి. ఏదో చిన్న కంపెనీలలో అయితే పెద్దగా ఇప్పుడు మనం దీని గురించి చర్చించుకునే వాళ్లమే కాదు. కానీ.. ప్రపంచంలోనే టాప్ కంపెనీలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, అమెజాన్ లాంటి సంస్థలు తమ కంపెనీలలో దశాబ్దాలుగా పని చేస్తున్న ఉద్యోగులను కూడా తొలగించాయి. ఒకేసారి వేల సంఖ్యలో ఉద్యోగాలను తీసేయడంతో ఐటీ ఉద్యోగులు షాక్ అవుతున్నారు. కేవలం ఈ కంపెనీలే...
ఎవ్వరికైనా యవ్వనం అనేది చాలా ముఖ్యమైన దశ. యంగ్ గా ఉన్నప్పుడే చాలా అందంగా కనిపిస్తాం కానీ.. ఆ యవ్వనం ఎక్కువ రోజులు ఉండదు. వయసు 30 దాటిందంటే అంతే.. యవ్వనం పోయి వయసు మీదపడినట్టుగా కనిపిస్తుంది. వయసు మీద పడుతున్న కొద్దీ వయసు మళ్లిన వాళ్లలా కనిపిస్తాం. యంగ్ గా కనిపిస్తేనే కదా అమ్మాయిలు కూడా చూసేది. ముసలివాళ్లను ఎవరు చూస్తారు. అందుకే కాబోలు 45 ఏళ్ల ఓ వ్యక్తి 18 ఏళ్ల కుర్రాడిలా కనిపించడానికి […]
ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కావడం లేదని తెలుస్తోంది. రిపబ్లిక్ డే రోజున సాయంత్రం గవర్నర్ ఎట్ హోం నిర్వహిస్తుంటారు. ఇటీవల సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మధ్య దూరం మరింత పెరిగింది. అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రిపబ్లిక్ డే వేడుకలు కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. కోర్టు తీర్పు తర్వాత రాజ్ భవన్లోనే పరేడ్ నిర్వహణకు ఏర...
జనవరి 25న షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన పఠాన్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆనంద్ సిద్దార్త్ దర్శకత్వం వహించాడు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నెక్స్ట్ హృతిక్ రోషన్తో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్తోనే మైత్రీ వాళ్లు బాలీవుడ్లో అడుగుపెడుతున్నారు. అయిత...
నెల్లూరు రూరల్ పోలీసులపై టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అబ్దుల్ అజీజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిగుడ్లు తీసుకెళ్లిన టీచర్ను వదిలేసి, పట్టించిన వారిపై కేసులు పెట్టడం ఏంటీ అని అడిగారు. 2వ డివిజన్ గుడిపల్లిపాడులో నిన్న జరిగిన ఘటన గురించి వివరించారు. పిల్లలకు పెట్టాల్సిన కోడిగుడ్లను ప్రధానోపాధ్యాయురాలు ఇంటికి తీసుకెళ్తుండగా గ్రామస్తురాలు నాగభూషణమ్మ పట్టుకున్నారు. పట్టుకున్న ఆమెను పోలీస...
అదానీ గ్రూప్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అప్పులకుప్పలా మారిన గ్రూప్ కంపెనీల ఆర్థిక సత్తాపై అమెరికాకు చెందిన హిడెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోను మోసం చేస్తోందని ఆ అమెరికా సంస్థ ఆరోపించింది. అదానీ ఎంటర్ ప్రైజేస్ త్వరలో రూ.20,000 కోట్ల మలిదశ ఐపీవో జరగనున్న నేపథ్యంలో ఈ ఆరోపణలు గమనార్హం. ఈ రీసెర్చ్ నేపథ్యంలో ...
గణతంత్ర వేడుకల వేదికను రాజకీయం చేయవద్దని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన గాంధీ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గవర్నర్ తమిలసాయి, ముఖ్యమంత్రి కేసిఆర్ మధ్య విభేదాలు ఉంటే మరో వేదిక చూసుకోవాలని సూచించారు. గణతంత్ర దినోత్సవం రాద్ధాంతం సరికాదని, ప్రభుత్వం వెంటనే గవర్నర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్...
రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ నేడు శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం తనకు కాబోయే భార్య రాధికా మర్చంట్ తో కలిసి అనంత్ అంబానీ శ్రీవారిని దర్శించుకున్నారు. అర్చన సేవలో పాల్గొన్న వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ కు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. https://twitter.com/i/status/1618455125399588864 గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శ...