తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాంయిపుల విషయమై రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కొన్నారని 2014లో టీడీపీలో గెలిచిన తలసానిని మంత్రిని చేశారని అన్నారు. ఇక 2018 వరకు ఫిరాయ...
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాయుడు విమర్శల వర్షం కురిపించారు. కుప్పం పర్యటన నేపథ్యంలో… పోలీసులతో చంద్రబాబు వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన మాట్లాడిన మాటలకు అంబటి కౌంటర్ ఇచ్చారు. కుప్పంలో జీవో 1 పాటించటాన్ని చంద్రబాబు తిరస్కరించడంపై మండిపడ్డారు. చంద్రబాబు మాట్లాడిన తీరు పిచ్చి కుక్క అరిచినట్లుగా ఉందని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించమని చెబుతున్న విషయంపై కూడా మంత్రి...
తాను పార్టీ మారుతున్నట్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఖండించారు. తాను చివరి వరకు జగన్తోనే ఉంటానని చెప్పారు. ఉంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటానని లేదంటే రాజకీయం మానేసి ఇంట్లో కూర్చుంటానని చెప్పారు. తన భర్త తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం సాగుతోందని, అలా అని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఎవరికి తోచింది వారు రాసుకుంటారని, వాటిని...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ అడ్డంగా బుక్కయ్యారా? తానొకటి తలిస్తే, మరొకటి జరిగి ఇరుకున పడ్డారా? ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ మధ్య చిక్కుకుపోయారా? మునుగోడు కోసం వేసిన స్కెచ్, అసెంబ్లీ ఎన్నికలకు ముందు టెన్షన్ పెడుతోందా? కోర్టులో వరుస షాక్లు ప్రభావం చూపిస్తాయా? ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను తొలిచివేస్తున్న అంశాలు. మునుగోడు ఉప ఎన్నికలకు ముందు జరిగిన ఫామ్ హౌస్ నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ఇ...
ఎండు మిర్చి బంగారంతో పోటీ పడటం కాదు.. బంగారాన్ని మించి ఒకటిన్నర రెట్లు పలికింది! మార్కెట్లో ఎండు మిర్చికి మంచి డిమాండ్ కనిపిస్తోంది. దిగుమతి తగ్గడం, పచ్చళ్ల సీజన్ సమీపిస్తుండటంతో ఎండు మిర్చి రికార్డు ధర పలుకుతోంది. శుక్రవారం ఎనుమాముల మార్కెట్లో ఎండు మిర్చి ధర క్వింటాల్కు ఏకంగా రూ.80,100 పలికింది. అయితే అన్ని రకాల మిర్చికి ఈ ధర రాలేదు. పచ్చళ్లు, ఔషదాలలో వినియోగించే ఓ రకమైన మిర్చి ఆసియా అతిపెద...
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో విబేధాలు మరింత ముదిరాయి. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ప్రస్తుత అధ్యక్షులు సోము వీర్రాజు మధ్య విబేధాలు రోడ్డున పడ్డాయి. రెండు రోజుల క్రితం గుంటూరులో కన్నా మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడిపై నిప్పులు చెరిగారు. దీనిపై సోము వర్గం తాజాగా స్పందించింది. అధ్యక్షుడిపై బాహాటంగా విమర్శలు చేస్తున్న కన్నాపై చర్యలు తీసుకోవాలని సోము వర్గం డిమాండ్ చేస్తోంది. ఆయన టీడీపీ, ...
కరోనా మహమ్మారి ఈ ప్రపంచాన్ని వదిలేలా లేదు. ప్రతి సంవత్సరం తగ్గినట్లే తగ్గి.. మళ్లీ విజృంభిస్తూనే ఉంది. ఈ వైరస్ కి పుట్టినిల్లు అయిన చైనాలో మరింతగా వ్యాపిస్తోంది. అక్కడ మళ్లీ వేలల్లో కేసులు నమోదౌతున్నాయి. కోవిడ్ లక్షణాలతో హాస్పిటళ్లలో చేరుతున్న వారి సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. కాగా… అక్కడ పలువురు సెలబ్రెటీలు సైతం ప్రాణాలు కోల్పోయినట్లు తాజా సమాచారం. చాలా మంది సెలబ్రెటీలుు ఈ కోవిడ్ క...
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. యావత్ దేశంలో 50 శాతం ఓట్లు లక్ష్యమే బీజేపీ ఢిల్లీ పెద్దల లక్ష్యం. అన్ని పార్టీలు ఒకవైపు, తమ పార్టీ ఒకవైపు ఉన్నా కూడా కమలంకు సగం ఓట్లు రావడమే తమ టార్గెట్గా నిత్యం చెబుతుంటారు. దక్షిణాదిన కర్నాటక మినహా ఆ పార్టీకి బలం లేదు. కానీ కర్నాటక తర్వాత ఇటీవల తెలంగాణలో అధికారం దిశగా, తమిళనాడులో రెండు లేదా మూడో పార్టీ […]
వైసీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సినిమా తారలను టార్గెట్ చేయడం ఏమాత్రం సరికాదని, చిరంజీవి, బాలకృష్ణ సినిమాలను లక్ష్యంగా చేసుకొని పనిచేయడం మంచిది కాదని సీపీఐ రామకృష్ణ నిప్పులు చెరిగారు. ఎప్పుడైనా రాజకీయాల్లో కక్ష సాధింపు ఉండవద్దన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయనను టార్గెట్ చేయడం వేరే అంశమని చెప్పారు. కానీ రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల...
తెలంగాణ కాంగ్రెస్లో విభేదాలు ఎటువైపు వెళ్తున్నాయో, వెళ్తాయో అర్ధం కానీ పరిస్థితి. ఓ వైపు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్ను తప్పించింది అధిష్టానం. అదే సమయంలో సీనియర్లు రేవంత్ను తొలగించాలని చెప్పినప్పటికీ, ఆయననే కొనసాగిస్తోంది. వచ్చే ఎన్నికలను ఆయన సారథ్యంలోనే కాంగ్రెస్ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి మధ్యేమార్గంగా ఇరువురిని చల్లబరిచే ప్రయత్నాలు చేస...
ఢిల్లీ మేయర్ ఎన్నికలు రసవత్తరంగా కనిపిస్తున్నాయి. గత నెలలో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లు, బీజేపీ 104 సీట్లు, కాంగ్రెస్ 9 సీట్లు గెలుచుకున్నది. శుక్రవారం మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికకు ముందు చోటు చేసుకున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. తొలుత బీజేపీ మేయర్ పదవికి దూరంగా ఉందామని భావించినప్పటికీ, చివరకు మేయర్, డిప్యూటీ మేయర్ కోసం పోట...
కామారెడ్డి మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా గ్రామాల రైతులు బంద్ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కాగా… ఈ బంద్ కి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్ధతు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. కామారెడ్డి రైతు జేఏసీ ఇచ్చిన బంద్కు కాంగ్రెస్ శ్రేణులు మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కామార...
అగ్రరాజ్యం వీసా మరింత ప్రియం కానుంది. ఇమ్మిగ్రేషన్ ఫీజు, అప్లికేషన్ ఫీజును భారీగా పెంచుతూ జోబైడెన్ సర్కార్ ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలు రూపు దాలిస్తే హెచ్1బీ, హెచ్2బీ, ఎల్1, ఓ1, ఈబీ5 ఛార్జీలు అమాంతం పెరుగుతాయి. అయితే ఇందులో ఎక్కువగా తమ ఉద్యోగులను అమెరికాకు పంపించే కంపెనీలు భరించేవే. ఈబీ5 వీసా అమెరికాలో పెట్టుబడులు పెట్టే వారికి ఇస్తారు. వలసేతర, ఉద్యోగ ఆధారిత వీసా దరఖాస్తుల ఛార్జీలను భారీగ...
ఆంధ్రప్రదేశ్ మళ్లీ మూడు ముక్కలు అయ్యేందుకు సిద్ధంగా ఉందా? తెలంగాణ విడిపోయాక ఆయా ప్రాంతాలు అభివృద్ధిని బలంగా కోరుకుంటున్నాయా? హైదరాబాద్ వంటి సిటీ దూరం కావడంతో అందరి మనసు ప్రాంతాభివృద్ధి వైపు మరలిందా? ఎవరు పరిపాలించినా ఒకే ప్రాంతంపై దృష్టి సారించి, తమ ప్రాంతాన్ని గాలికి వదిలేస్తున్నారనే అభిప్రాయం కొంతమందిలో ఏర్పడిందా? అందుకే ఇటీవల ఎవరికి వారు తమకు రాష్ట్రం కావాలని కోరుతున్నారా? అంటే అవుననే వాదనలు...
ప్రకాశం జిల్లా కందుకూరులో ఇటీవల చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో లో… తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో దాదాపు 8మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా… ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ… టీడీపీ కందుకూరు ఇంఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులో తన కార్యాలయంలో ఉండగా నాగేశ్వరావుని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు ఆయనని కందుకూరు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. కందుకూ...