• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Shaakuntalam Movie Team Interview: ఇది ఒక ఎమోషన్ లాగా వచ్చింది

శాకుంతలం మూవీ టీమ్ ఇంటర్వ్యూలో దర్శకుడు మణిశర్మ, మ్యూజిక్ డైరెక్టర్ గుణశేఖర్ ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం

April 11, 2023 / 06:44 PM IST

CP Ranganath: నేనేం సెటిల్మెంట్లు చేయలేదు.. బండి సంజయ్‌కి సీపీ రంగనాథ్

తనపై ఆరోపణలు చేసిన బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ కి వరంగల్ సీపీ రంగనాథ్ కౌంటర్ ఇచ్చారు.

April 11, 2023 / 06:41 PM IST

TSPSC paper leak case: హైకోర్టుకు నివేదిక సమర్పించిన సిట్

TSPSC పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసు(TSPSC paper leak case)ను విచారిస్తున్న హైదరాబాద్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మంగళవారం దర్యాప్తు రిపోర్టును హైకోర్టు(telangana High Court)కు సమర్పించింది. ఈ క్రమంలో ఓ పిటిషనర్ ఈ కేసును సీబీఐ(CBI)కి అప్పగించాలని దాఖలు చేసిన అంశంపై విచారణ జరిపి కేసును ఈనెల 24కు వాయిదా వేసింది.

April 11, 2023 / 06:35 PM IST

Lakshmi Parvathi కామెంట్స్..! లోకేష్ దద్దమ్మ, చంద్రబాబు పాపాలు పండాయి..

Lakshmi Parvathi : హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ , ఆయన అల్లుడు , టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫై తెలుగు సంస్కృతం అకాడమీ ఛైర్ పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతీ సెటైర్స్ విసిరారు .. తిరుపతిలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు ..

April 11, 2023 / 06:30 PM IST

SSC Paper leak: మరో ముగ్గురు నిందితులకు బెయిల్

తెలంగాణలో సంచలనం సృష్టించిన పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం వాట్సాప్ ద్వారా బయటకు వచ్చిన కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ వచ్చింది.

April 11, 2023 / 06:16 PM IST

National Pet Day: రామ్ చరణ్ పెట్ గురించి తెలుసా?

నేడు(ఏప్రిల్ 11న) జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం. మీరు పెంపుడు జంతువుల యజమాని అయితే దానితో కలిసి సరదాగా గడపండి. లేదంటే మీకు నచ్చిన శునకం లేదా పక్షి సహా ఇతర జంతువులను పెంచుకునేందుకు ఆసక్తి చూపించండి. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్(Ram Charan) పెంచుకుంటున్న శునకం(rhyme) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

April 11, 2023 / 05:53 PM IST

Sushmitaకు స్ట్రోక్ వచ్చిన విషయం ఇన్ స్టలో పోస్ట్ చేస్తేనే తెలిసింది: కో స్టార్

బాలీవుడ్ నటి సుష్మితా సేన్‌కు ఇటీవల హార్ట్ స్ట్రోక్ వచ్చిన సంగతి తెలిసిందే. అనారోగ్యానికి సంబంధించి కో స్టార్ వికాస్ సంచలన విషయం తెలిపారు. జైపూర్‌లో ఆర్య-3 వెబ్ సిరీస్ షూట్ సమయంలో స్ట్రోక్ వచ్చిందని వివరించారు. ఆ విషయం తమకు తెలియదని చెప్పారు.

April 11, 2023 / 05:33 PM IST

Sonia Gandhi: మోడీపై సోనియా ఆగ్రహం, 1975లో మాత్రమే అంటూ కిరణ్ కౌంటర్

నరేంద్ర మోడీ పాలనపై సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేయగా, కేంద్రమంత్రులు కిరణ్ రిజిజు, ధర్మేంద్ర ప్రధాన్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

April 11, 2023 / 05:21 PM IST

Parineeti Chopra:తో డేటింగ్‌పై మళ్లీ రాఘవ్‌ చద్దాను ప్రశ్నించిన మీడియా..ఏం చెప్పారో తెలుసా?

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha), బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా(Parineeti Chopra) డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన పుకార్లపై మళ్లీ ఎంపీని తాజాగా మీడియా ప్రశ్నించింది. ఆ క్రమంలో అతను ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.

April 11, 2023 / 04:57 PM IST

AP CID: ఆర్థికమంత్రి బుగ్గన ఫిర్యాదు, టీడీపీ కార్యాలయానికి ఏపీ సీఐడీ.. నోటీసులు

అమరావతిలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి మంగళవారం సీఐడీ అధికారులు వెళ్లారు. టీడీపీ జనరల్ సెక్రటరీ పేరిట సీఐడీ నోటీసులను కూడా జారీ చేసింది.

April 11, 2023 / 04:38 PM IST

Jupalli Krishna Rao: జిల్లాలో ఒక్కచోట కూడా బీఆర్ఎస్ గెలవదు..

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తాను.. తెలంగాణ ఉద్యమకారులపై కేసులు పెట్టిన వ్యక్తి వద్దకు వెళ్లి పార్టీ సభ్యత్వం తీసుకోవాలా అని ప్రశ్నించారు జూపల్లి.

April 11, 2023 / 04:20 PM IST

Balagam : ‘బలగం’ సింగర్‌ మొగిలయ్య ఆరోగ్యం విషమం

బలగం (Balagam) మూవీలో ప్రేక్షకులను కన్నీరు పెట్టించిన మొగిలయ్య (Mogilaiah) ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.

April 11, 2023 / 04:11 PM IST

అలా కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందన్న స్రవంతి

కోవర్టుల వల్ల కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందన్నారు పాల్వాయి స్రవంతి.

April 11, 2023 / 03:55 PM IST

Stock markets: 532 పాయింట్ల లాభంతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు(indian stock market) మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్(sensex) 311 పాయింట్లు, నిఫ్టీ 98, బ్యాంక్ నిఫ్టీ సూచీ 532 పాయింట్లు పెరిగి లాభాలతో పూర్తయ్యాయి.

April 11, 2023 / 03:53 PM IST

Minister KTR : ఈనెల 27న ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండాలు ఎగరాలి

Minister KTR : ఏప్రిల్ 25న ప్రతి గ్రామంలో తమ పార్టీ జెండాలు ఎగరాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం సందర్భంగా ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నాయకత్వంలో సర్వసభ్య సమావేశం జరుగుతుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

April 11, 2023 / 03:37 PM IST