తల్లి ఘనత పట్ల ఎలన్ మస్క్ సంతోషం వ్యక్తం చేశాడు. తల్లి పోస్టు చేసిన దానికి ‘శుభాకాంక్షలు’ అంటూ ఎలాన్ కామెంట్ చేయగా.. దానికి బదులుగా తల్లి ‘థ్యాంక్స్’ అని చెప్పి ముద్దు ఎమోజీలను ఉంచింది. ఈ తల్లీబిడ్డల ప్రేమను చూసిన నెటిజన్లు ముచ్చట పడుతున్నారు.
నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఆయనో కర్మ జీవి.. గొప్ప లీడర్ అంటూ కొనియాడారు.
రెండు రోజుల తర్వాత బాధితుడు ఎడమ కాలికి సమస్య ఉంటే కుడి కాలికి చికిత్స చేశారు ఏంటనే సందేహం వచ్చింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యుడిని అడగా పొరపాటును గుర్తించాడు. ఒక కాలికి చేయబోయి మరో కాలికి శస్త్ర చికిత్స చేసినట్లు గమనించారు.
హైదరాబాద్ శివారులో నర్సింగ్ రావు అనే వ్యక్తి తనకు దళితబంధు పథకం ఇవ్వడం లేదని వినూత్నంగా నిరసనకు దిగాడు. రేడియో టవర్ ఎక్కి మరీ తన గోడును వెల్లబోసుకున్నాడు.
భారత ప్రభుత్వం, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పన్నెండువేల వెబ్ సైట్లను ఇండోనేషియా హ్యాకింగ్ గ్రూప్ టార్గెట్ చేసినట్లు కేంద్రం గుర్తించి, హెచ్చరికలు జారీ చేసింది.
బుట్ట బొమ్మ బ్యూటీ, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇటీవల తన ఇన్ స్టా ఖాతాలో క్యూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. ఆ చిత్రాల్లో గోల్డెన్ గ్లో కలర్ డ్రెస్ ధరించి ఉన్న ఈ అమ్మడు పలు రకాలుగా ఫొటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకుంది. అంతేకాదు అంతకు ముందు ఎల్లో కలర్ డ్రెస్ ధరించిన పిక్స్ ను సైతం పోస్ట్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లు ఆరెంజ్ ఆర్మీ, సూపర్ బ్యూటీ, లవ్ యూ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ...
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సాయి లౌకిక్, సుస్మితను సిట్ అధికారులు విచారిస్తారు. తన భార్య సుష్మిత కోసం డీఏవో కొశ్చన్ పేపర్ను ప్రవీణ్ నుంచి రూ.10 లక్షలకు సాయి లౌకిక్ కొనుగోలు చేశాడని సిట్ చెబుతోంది.
ప్రముఖ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) యాక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ శాకుంతలం(Shaakuntalam) ఈరోజు(ఏప్రిల్ 14న) విడుదలైంది. అభిజ్ఞాన శాకుంతలం స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం లవ్ స్టోరీ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.
పరిపాలన రాజధానిగా విశాఖను చేయాలనే పట్టుదలతో ఉన్న సీఎం జగన్ (YS Jagan) ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ మొదలుపెట్టారు.
చైత్రమాసంలో వచ్చే నవమి మంచి రోజుగా భావిస్తారు. ఈ రోజు కొన్ని రాశుల వారికి శుభమే కలుగుతుందని పండితులు చెబుతున్నారు. శుభ ఘడియలు.. రాహుకాలం వంటి చూసుకుని జాగ్రత్తగా ఉంటే గురువారం అద్భుతంగా ఉంటుంది.