ఆర్ఆర్ఆర్ తర్వాత.. కొరటాల శివ(koratala siva) దర్శకత్వంలో ఎన్టీఆర్ 30(ntr 30) ప్రాజెక్ట్ చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో పవర్ ఫుల్గా రాబోతోంది ఎన్టీఆర్ 30. ఇదే వర్కింగ్ టైటిల్తో సెట్స్ పైకి వెళ్లంది ఈ సినిమా. ఇప్పటికే ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. తాజాగా షెడ్యూల్ కోసం హీరోయిన్, విలన్ రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం.
2019లో జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన నేపథ్యంలో ఆ ఏడాది అమర్ నాథ్ యాత్ర (Amarnath Yatra) అర్థాంతరంగా ముగిసింది. కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021లో యాత్రికులను అనుమతించలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమర్నాథ్ యాత్ర నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది.
దేశంలో ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్ రంగాల ఆదాయాల నివేదికలు రానున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు(indian stock market) సోమవారం నష్టాలను చవిచుశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్(Sensex) 520 పాయింట్లు కోల్పోవగా, నిఫ్టీ(nifty) 121 పాయింట్లు నష్టపోయింది.
విటమిన్లు మన శరీరంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మనం తీసుకునే ఆహారం(Food)లో ఇవి లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. కీళ్ల నొప్పులు కూడా ఎదుర్కొంటారు. ఇలాంటి ఆహారాలు తీసుకోని వారికి రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంది.
రెండుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై సొంతగడ్డపై జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్రేట్ను కొనసాగించినందుకు సూర్యకుమార్కు ఐపీఎల్ జరిమానా విధించింది. ఈ సీజన్లో ముంబైకి ఇది మొదటి నేరం కాబట్టి, స్టాండ్-ఇన్ కెప్టెన్ సూర్యకుమార్కు కనీస ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి IPL ప్రవర్తనా నియమావళి ప్రకారం రూ.12 లక్షల ఫైన్ వేసింది.
అందరికీ చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పుడూ మధురంగా ఉంటాయి. చిన్నప్పటి డ్రెస్సింగ్ స్టైల్, హెయిల్ స్టైల్ (Hair style) తిరిగి ఇప్పుడు ఫోటోల్లో చూసుకుంటే మనమేనా? అనిపిస్తాయి. మంత్రి కేటీఆర్ (KTR) గారు తన చిన్ననాటి ఫోటో ఒకటి ట్విటర్లో షేర్ చేశారు. అప్పటి తన హెయిర్ అండ్ స్టైల్ అంటూ పోస్ట్ చేసిన ఫోటోకి ట్విటర్లో అనూహ్య స్పందన వస్తోంది.
ఏపీ నేతలు చేతనైతే ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు సహా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం పోరాడాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు(Harish Rao) వ్యాఖ్యానించారు.
వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరట కలిగింది. సీబీఐ విచారణ వాయిదా పడింది. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని అధికారులు సమాచారం ఇచ్చారు.
మంత్రి కేటీఆర్ (Minister KTR) సిరిసిల్ల (Sircilla) జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామంలో బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాజన్నపేట (Rajannapet)గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతి కార్యాలయాన్ని ప్రారంభించారు.
తమిళ్ స్టార్ హీరో విక్రమ్(chiyaan Vikram) బర్త్ డే సందర్భంగా తాను యాక్ట్ చేస్తున్న తంగలన్(Thangalaan) చిత్రం నుంచి సరికొత్త లుక్ వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు చిత్ర బృందం మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరుగుతుంది.
ఆర్ మాధవన్ తనయుడు వేదాంత్ భారత్ తరఫున ఐదు గోల్డ్ మెడల్స్ సాధించడంపై నటి లారా దత్తా, నటుడు సూర్య, నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సహా పలువురు ప్రశంసించారు.
ఇటీవలే ‘RRR మూవీలో కనిపించిన స్టార్ హీరో రామ్ చరణ్(Ram Charan) తన తర్వాత చిత్రంలో కూడా డ్యూయెల్ రోల్(dual role) చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్లో చెర్రీ రెండు క్యారెక్టర్లు చేస్తున్నారు. దీంతోపాటు తర్వాత బుచ్చిబాబు(Buchi Babu Sana) డైరెక్షన్లో రాబోతున్న మూవీలో కూడా రామ్ చరణ్ డ్యూయెల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. ఇటీవల హరీశ్ చేసిన కామెంట్స్పై ఏపీ మంత్రులు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మంత్రుల కామెంట్స్ తెలంగాణ ప్రజలను కించపరిచేలా ఉన్నాయని పవన్ అంటున్నారు.