ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రజలు శీతల పానీయాలు, ఐస్క్రీమ్ లు తినాలని అనుకుంటూ ఉంటారు. అంతేకాదు పెరుగు(curd), లస్సీకి కూడా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే..పెరుగును చక్కెర లేదా ఉప్పుతో కూడా తింటారు. అయితే ఈ రెంటిలో ఏది మంచిది.
హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ స్కూల్లో(DAV School) ఓ బాలికపై డ్రైవర్ చేసిన ఆకృత్యాలకు గాను నాంపల్లి కోర్టు తాజాగా శిక్షను ఖరారు చేసింది. ఈ క్రమంలో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షను విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది.
ప్రస్తుతం పవన్(Pawan kalyan) చేస్తున్న సినిమాల్లో.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్(OG) పైనే సాలిడ్ బజ్ ఉంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్(Sujeeth) ఖచ్చితంగా ఫ్యాన్స్కు నచ్చేవిధంగా తెరకెక్కిస్తాడని.. గట్టిగా నమ్ముతున్నారు అభిమానులు. కంటెంట్ కూడా సాలిడ్గా ఉండడంతో.. ఓజి హైప్ పీక్స్కు వెళ్లిపోయింది. రీసెంట్గా రిలీజ్ చేసిన వీడియో చూసి.. ఓజి నెక్ట్స్ లెవల్ అంటున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్లో పవన్ ...
పండుగలు, పర్వదినాలు, ప్రత్యేక రోజుల్లో తెలంగాణ ఆర్టీసీ ప్రజల కోసం ప్రత్యేకంగా బస్సు సేవలు అందిస్తోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ కు కూడా ప్రత్యేక బస్సులు ఆర్టీసీ వేసింది.
ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది పుష్ప మూవీ. కానీ పుష్ప రిజల్ట్ చూశాక.. బన్నీ, సుకుమారే కాదు, తెలుగు ఆడియెన్స్ కూడా షాక్ అయ్యారు. మెల్లి మెల్లిగా మౌత్ టాక్తో ఊహించని విధంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. బన్నీకి పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. అందుకే పుష్ప2(PUSHPA 2)ని భారీగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. అందుకు తగ్గట్టే పుష్ప2 గ్లింప్స్ యూట్యూబ్ని ష...
కొరటాల శివ చెప్పిన దాని ప్రకారం.. ఎన్టీఆర్ 30(ntr 30)లో యంగ్ టైగర్ మృగాల వేట ఓ రేంజ్లో ఉండబోతోంది. మరి అలాంటి మృగాల నాయకుడు ఎలా ఉండాలి? భయకంరంగా ఉండాలి. అలాంటి విలన్ పడితే గానీ ఎన్టీఆర్ 30లో మృగాల వేట కిక్ ఇవ్వదు. తాజాగా అలాంటి విలన్నే రంగంలోకి దింపాడు కొరటాల.
తెలంగాణలో గత మూడేళ్లలో కంపా నిధుల(CAMPA funds) నుంచి కేటాయించిన రూ.610 కోట్ల నిధులను వినియోగించకపోవడంపై కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, సహాయ మంత్రి జి కిషన్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు లేఖ రాశారు.