• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Bandi Sanjay : కరీంనగర్-హసన్‭పర్తి రైల్వే లైన్‭కు కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ !

ఉత్తర తెలంగాణ వాసులకు శుభవార్త. దశాబ్దాలకు పైగా పెండింగ్ లో ఉన్న కరీంనగర్ (Karimnagar) – హసన్ పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది.

April 21, 2023 / 10:01 PM IST

Corona Alert : ఆ 8 రాష్ట్రాల్లో కరోనా టెన్షన్..హెచ్చరించిన కేంద్రం

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అధికంగా కరోనా కేసులు నమోదవుతున్న 8 రాష్ట్రాలను హెచ్చరిస్తూ లేఖలు రాసింది.

April 21, 2023 / 09:52 PM IST

CBI : మాజీ గవర్నర్ సత్యపాత్ మాలిక్‭కు సీబీఐ నోటీసులు..

రిలయెన్స్ (Reliance) ఇన్సూరెన్స్ ప్రతిపాదిత బీమా పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ నేత రామ్ మాధవ్ అప్పట్లో అనుకున్నారని మాజీ గవర్నర్‌ సత్యపాల్ ‭(Satya Pal Malik) తెలిపారు

April 21, 2023 / 09:38 PM IST

IPL 2023 : ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల

బీసీసీఐ ఐపీఎల్ కు సంబంధించిన ప్లే ఆఫ్ మ్యాచుల షెడ్యూల్ ను విడుదల చేసింది. మే 28వ తేదిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

April 21, 2023 / 09:25 PM IST

YSR Arogyashri : మే1 నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్..

ఆరోగ్య శ్రీ (Arogyashri)సేవలకు బ్రేక్ పడనుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులు నిరసన వ్యక్తం చేయనున్నారు. ఆరోగ్య శ్రీ సేవలకు దూరంగా ఉంటామని ప్రకటించారు.

April 21, 2023 / 09:12 PM IST

Soaked Food : వీటిని నానబెట్టి తినండి.. రోగాలన్నీ పరార్

కరోనా వైరస్ పుణ్యమాని ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై శ్రద్ధపెరిగింది. ఖర్చు ఎక్కువైన ఫర్లేదు కానీ పోషకాహారానికే జై కొడుతున్నారు. ఇటువంటి ఆహారాలు మనకు శక్తిని ఇవ్వడమే కాకుండా.. అనేక వ్యాధుల నుండి మనలను కాపాడతాయి.

April 21, 2023 / 09:12 PM IST

Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో మరో 5 రోజులు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో మరో 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

April 21, 2023 / 09:06 PM IST

Chandrababu: చంద్రబాబు వాహనంపై రాళ్ల దాడి

టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు వాహనంపై రాళ్ల దాడి జరిగింది. చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తుండగా విద్యుత్ సరఫరా ఆగింది.

April 21, 2023 / 08:36 PM IST

Swiggy : హైదరాబాద్‌లో భారీగా పెరిగిన హలీం, బిర్యానీ ఆర్డర్లు

ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఇవ్వాల (శుక్రవారం).. ఈ నెల రంజాన్ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రజలు ఆర్డర్ చేసిన డిష్ ల గురించి ఒక ఆర్డర్ అనలైటిక్ నివేదికను కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది

April 21, 2023 / 08:37 PM IST

Viral : ఈ పిల్లకు ఎన్ని గుండెలు.. పామును తోకను పట్టుకుని

రెండు పాముల వల్ల అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కానీ ఒక ధైర్యవంతురాలైన అమ్మాయి అక్కడకి వచ్చింది. గోడకు ఉన్న రంధ్రాల్లోకి ప్రవేశిస్తుండగా ఉన్న ఫళంగా ఆ అమ్మాయి రెండు పాముల తోకలను పట్టేసుకుంది.

April 21, 2023 / 08:18 PM IST

Ugram Movie Trailer : అల్లరి నరేష్ ‘ఉగ్రం’ ట్రైలర్ రిలీజ్

అల్లరి నరేష్ 'ఉగ్రం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

April 21, 2023 / 08:10 PM IST

 Godhra Riots Case : గోద్రా అల్లర్ల కేసులో ఎనిమిది మంది దోషులకు బెయిల్

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన 2002 గోద్రా అల్లర్ల కేసు(Godhra Riots Case)లో ఎనిమిది మంది దోషులకు సుప్రీంకోర్టు(supreme Court) బెయిల్ మంజూరు చేసింది. నేర తీవ్రత దృష్ట్యా మరో నలుగురు దోషులకు బెయిల్​ను తిరస్కరించింది.

April 21, 2023 / 07:51 PM IST

Yarragondamvari Palem : నడిరోడ్డుపై చొక్కా విప్పి సవాల్ విసిరిన ఏపీ మంత్రి

ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్ రచ్చకెక్కుతుంది. టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు రోడ్ షోను అడ్డుకొనేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ చొక్కా విప్పి నిరసన తెలిపారు.

April 21, 2023 / 07:22 PM IST

Nara Lokesh: లోకేష్ పరిపూర్ణ నాయకుడు, టీడీపీ గెలుపు ఖాయం: గంటా ధీమా..!

వచ్చే ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా గెలిచి తీరుతుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. నారా లోకేశ్ మండుటెండలో కూడా పాదయాత్ర విజయవంతంగా నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. పాదయాత్రలో లోకేశ్ పరిపూర్ణమైన నాయకుడిగా రూపుదిద్దుకుంటున్నారని కొనియాడారు.

April 21, 2023 / 07:21 PM IST

Karnataka:ఎన్నికల సమీపిస్తున్న వేళ.. కర్ణాటకలో 40 కేజీల బంగారం పట్టివేత

కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లా తరికెరె (Tarikere) నియోజకవర్గంలో ఎన్నికల అధికారులు 40 కేజీల బంగారం, 20 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.23.51కోట్లుగా వెల్లడించారు.

April 21, 2023 / 07:17 PM IST