సతీశ్ మృతి పట్ల తెలంగాణ మంత్రులు హరీశ్ రావు (T Harish Rao), సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) సంతాపం తెలిపారు. 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం (Millets Year)గా చేసుకుంటున్న సమయంలోనే సతీశ్ మృతి చెందడం తీరని లోటు అని మంత్రులు పేర్కొన్నారు.
ఈరోజుల్లో చాలా మంది తమ ఆరోగ్యాన్ని(Health) అశ్రద్ధ చేస్తున్నారు. జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు(Food Habits) ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఉద్యోగ బాధ్యతలు, ఒత్తిడి(Stress), బిజీ షెడ్యూల్ వల్ల చాలా మంది తమ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. ఇంకొందరు ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు బానిసలుగా మారి శరీరాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం చెడు అలవాట్లు(Bad Habits) ఆరోగ...
ఇద్దరు కొడుకులు తమ తల్లికి రెండో పెళ్లి చేసిన ఘటన తమిళనాడు(Tamilnadu) రాష్ట్రంలోని కల్లకురిచి జిల్లాలో చోటుచేసుకుంది. వలయమ్పట్టు గ్రామానికి చెందిన సెల్వి(Selvi) అనే మహిళలకు ఇద్దరు కొడుకులున్నారు.పెద్ద కొడుకు భాస్కర్, చిన్న కొడుకు వివేక్ లు చిన్నతనంలోనే తమ తండ్రిని కోల్పోయారు. 2009లో వారి తండ్రి చనిపోయాడు. భాస్కర్ డిగ్రీ చదువుతుండగా తన టీచర్ మీ అమ్మకు రెండో పెళ్లి(Second Marriage) ఎందుకు చేయకూడద...
బంగారం(Gold) కొనాలనుకునేవారికి ఇది షాకింగ్ వార్తే. బంగారం ధర(Gold Rate) రికార్డు స్థాయిలో రూ.60 వేల మార్కును దాటడంతో బంగారం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాబట్టి చాలా మంది బంగారం కొనుగోలు చేస్తారు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం(Gold) ధరలు పెరగడం వల్లే దేశీయ మార్కెట్లపై ఆ ప్రభావం చూపుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్(Liquor Scam)లో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC KAVITHA) తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. మార్చి 11న కవిత ఈడీ(ED) విచారణకు కూడా హాజరైంది. అయితే మార్చి 16న మరోసారి కవితను విచారణకు రమ్మంటూ ఈడీ నోటీసులిచ్చింది. కానీ ఆ తర్వాత ఆమె ఈడీ(ED) సమన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఈడీ కార్యాలయంలో ఓ మహిళ విచారణపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశారు. అయితే సుప్ర...
రాబోయే ఎన్నికలు(Elections) జగన్ వర్సెస్ పబ్లిక్గా జరుగుతాయని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) అన్నారు. జగన్(Jagan) అరాచక పాలన గురించి ప్రజలు ఆలోచిస్తున్నారని, వారి భవిష్యత్తు కోసం కచ్చితంగా వైసీపీ(YCP)ని అధికారంలోకి తీసుకురారని చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ(MLC) ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు మాట్లాడారు. పులివెందుల్లో జగన్ సర్కార్ పై తిరుగుబాటు ప్రారంభమైందన్నారు. త...
ఆస్ట్రేలియా(Australia), టీమిండియా(Team India) మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా గెలుపొందింది. నేడు రెండు వన్డే మ్యాచ్ విశాఖలో జరుగుతోంది. ఏసీఏ-వీడీసీఏ గ్రౌండ్ భారత్ బాగా కలిసొచ్చిన మైదానం. అయితే నేడు జరుగుతోన్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్ల జోరుకు భారత్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. 117 పరుగులకే టీమిండియా(Team India) ఆలౌట్ అయ్యింది. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్...
తెలుగు రాష్ట్రాలకు వర్షం(Rain) ముప్పు పొంచి ఉంది. కర్ణాటక నుంచి జార్ఖండ్ వరకూ ద్రోణి ఏర్పడి ఉందని, అది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మరో 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఏపీ(AP), తెలంగాణ(Telangana)లో ఉన్నట్టుండి క్యు...
ఈరోజు విశాఖ(Visakhapatnam)లో భారత్, ఆస్ట్రేలియా(india vs australia) జట్ల మధ్య రెండో వన్డే(2nd ODI) మ్యాచ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. వర్షం తగ్గడంతో వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది వేగవంతంగా చర్యలు తీసుకుని ఆటను ఆరంభించేలా చేశారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా(ntr district) తిరువూరు(tiruvuru)లో నిర్వహించిన జగనన్న విద్యా దీవెన(Jagananna Vidya Deevena), వసతి దీవెన(jagananna vasathi deevena) నిధుల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలకు ఇస్తున్న ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు మాత్రమేని అన్నారు. మరోవైపు ప్రతి కుటుంబంలో ఎంత మంది ఉన్నా కూడా వారి పిల్లల చదువు బాధ్యత తమ ప్రభుత్వానిదేన...
నోకియా కంపెనీ ఇండియా(indian market)లో "మ్యాజిక్ బాక్స్"గా పిలువబడే సరికొత్త Nokia C99 స్మార్ట్ఫోన్తో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇది 6.7 అంగుళాల LTPO AMOLED స్క్రీన్, క్వాల్కామ్ హై-ఎండ్ SoC, స్నాప్డ్రాగన్ 8 Gen 2 వంటి ఫీచర్లు దీనికి ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ స్మార్ట్ఫోన్ 144 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 180W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుందని తెలిసింది.
RRRలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ను గెలుచుకోవడంపై హర్షం వ్యక్తం చేసిన అనేకమందిలో ప్రభుదేవా(Prabhu Deva) కూడా ఒకరు. ఈ సందర్భంగా RRR టీం జట్టు ప్రతిష్టాత్మకమైన అవార్డును కైవసం చేసుకున్నందుకు గర్వపడుతున్నానని ఆ బృందానికి అభినందనలు తెలియజేశారు. దీంతోపాటు నాటు నాటు పాటకు కొరియోగ్రఫీ చేసి ప్రభుదేవా ప్రేమ్ రక్షిత్(prem rakshit)ను ప్రశంసిస్తున్నానని వెల్లడించారు.
ఏపీలోని విశాఖ(Visakhapatnam)లో భారత్-ఆస్ట్రేలియా(india vs australia) మధ్య జరగనున్న రెండో వన్డే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖపట్నంలో చిరుజల్లులు(rain) కురుస్తున్న క్రమంలో మధ్యాహ్నం 1.30 నిమిషాలకు మ్యాచ్ జరుగుతుందా లేదా అని ఫ్యాన్స్ తో(Fans are tension) పాటు అధికారులు కూడా వేచిచూస్తున్నారు.
TSPSC లీకేజీ వ్యవహరంలో మంత్రి కేటీఆర్(KTR) పీఏ తిరుపతి(PA Tirupathi) పాత్ర ఉందని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. అతని గ్రామంలో గ్రూప్-1 ఎగ్జామ్ రాసిన వంద మందికి 100కుపైగా మార్కులు వచ్చినట్లు తెలిపారు. దీనిపై కూడా విచారణ చేయాలని కోరారు. మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో ఇప్పుడే లీకేజీ జరిగినట్లు మాట్లాడుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. 2015, 2017లో సింగరేణి ఉద్యోగాల భర్తీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల...
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC kavitha)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సుప్రీంకోర్టు(Supreme Court)లో కేవియట్ పిటిషన్(caveat petition) దాఖలు చేసింది. కవిత పిటిషన్పై ఏజన్సీ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని ఈడీ సుప్రీంకోర్టును కోరింది. ఈ కేసులో నిందితులైన అరుణ్ రామచంద్ర పిళ్లై, ఇతరులతో ఆమెను ఎదుర్కోవడానికి మార్చి 20న ఏజెన్సీ ముందు హాజ...