గౌతమ్ గంభీర్ పై విరాట్ కోహ్లీ స్వీట్ రివేంజ్ తీర్చుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో జెయింట్స్ జట్టు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బెంగళూరు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
బాలీవుడ్లో వచ్చిన కశ్మీర్ ఫైల్స్ సినిమా సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. గతంలో జరిగిన అరాచకాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించారని.. ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు. అదే రేంజ్లో వివాదాలు కూడా ఈ సినిమాను ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు కూడా ఓ సినిమా గురించి ఇదే రేంజ్లో రచ్చ జరుగుతోంది. అసలు కేరళ స్టోరీ ఎందుకు వివాదం అవుతోంది?
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు సహకారంతో నిమ్స్ ఆస్పత్రిలో పెద్ద సంఖ్యలో ఈ శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. అవయవ మార్పిడి ఆరోగ్య శ్రీలో చేర్చడంతో పేదలకు కిడ్నీ, కాలేయం వంటి ఖరీదైన అవయవ మార్పిడిలు కూడా ఉచితంగా అందుతున్నాయి.
ఐపీఎల్ 2023 చాలా ఉత్సాహంగా సాగుతోంది. ఈ ఐపీఎల్ 16లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. లక్నో జెయింట్స్ ని స్వల్ప తేడాతో ఓడించింది.
ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలు పాడవుతాయని మీరు వినే ఉంటారు. ఈ విషయంలో భారతీయులు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, సాధారణంగా, మనలో ఎవరూ శరీరానికి సరిపడా ప్రొటీన్ని తీసుకోరు. ఆహారంలో ప్రోటీన్ కంటెంట్ను పెంచడం లేదా తగ్గించడం అవసరం లేదు.
తెలుగు రాష్ట్రాల(Telugu States)కు వర్షాల ముప్పు పొంచి ఉంది. మరో మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు(Rain) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Weather Department) తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
అతడి ఆరోగ్య పరిస్థితిపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అతడి పరిస్థితి విషమంగా ఉందనే ప్రచారం జరిగింది. అయితే అవన్నీ అవాస్తవమని వైద్యులు తేల్చి చెప్పారు.
ఏప్రిల్ నెలలో 20వ తేది ఒక్కరోజే రూ.68,228 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు(GST Collections) ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్కరోజులో జీఎస్టీ వసూళ్లలో ఇదే అత్యధికమని పేర్కొంది.
సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా అత్యంత విశాలంగా, అధునాతన హంగులతో పర్యావరణహితంగా కొత్త సచివాలయం నిర్మించాం. ఈ ఘనత ప్రకృతి ప్రేమికుడైన సీఎం కేసీఆర్ కు దక్కుతుంది.
ఈ రోజు రాశులు అందరికి కలిసి వస్తాయి. కాకపోతే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ రోజు మీకు శుభకరంగా మారుతుంది. ప్రయాణాల్లో అప్రమత్తత ఉండాలి. మీ పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. కలహాలు ఏర్పడే ప్రమాదం ఉంది.
ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో యూపీఐ పేమెంట్స్(UPI Payments) వసూలు అయ్యాయి. గత నెలలో 890 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఆ లావాదేవీల విలువ రూ.14.07 లక్షల కోట్లు కావడం గమనార్హం. మార్చి నెలతో పోలిస్తే విలువలోనూ, లావాదేవీల పరిమాణంలోనూ స్వల్పంగా వృద్ధిరేటు నమోదైనట్లు తెలుస్తోంది.
ఈరోజుల్లో మలబద్దకం సమస్యతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. మనం తీసుకునే ఆహారం, అనుసరించే లైఫ్ స్టైల్ కారణంగా కూడా మలబ్దకం సమస్య ఏర్పడుతుంది. దీని వల్ల తిన్న ఆహారం అరగకపోవడం, ఆకలివేయకపోవడం లాంటివి అనేక సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించుకోవాలి అంటే కొన్ని రకాల ఆహారాలు , ముఖ్యంగా డ్రింక్స్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.