బస్తర్ ప్రాంతంలో విద్యా రవిశంకర్ ఒక వింత వంటకాన్ని రుచి చూశారు. చీమలతో చేసిన చట్నీ(Ant Chutney)ని ఆమె తన వీడియో ద్వారా అందరికీ పరిచయం చేశారు. చీమల చట్నీ(Ant Chutney) గురించి తెలిసినవారు కచ్చితంగా ఆశ్చర్యపోతుంటారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఓ తెగకు చెందిన ప్రజలు ఈ చీమలతో చేసిన చట్నీ(Ant Chutney)ని తినడం ఆనవాయితీ.
ప్రముఖ గడియారాల సంస్థ ఫాస్ట్రాక్(Fastrack) నుంచి అదరిపోయే లిమిట్లెస్ FS1 స్మార్ట్వాచ్(Smartwatch) ఇండియా మార్కెట్లోకి వచ్చింది. అయితే దీని ధర రెండు వేల రూపాయల్లోపే ఉండటం విశేషం. అంతేకాదు హార్ట్ పల్స్ రేట్, కాలింగ్ వంటి అనేక ఫీచర్లు కూడా అదిరిపోయేలా ఉన్నాయి.
PM Modi:ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాది పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం తెలంగాణలోని హైదరాబాద్ లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సాయంత్రం తమిళనాడులోని చెన్నైలోని ఎయిర్ పోర్ట్ కు సంబంధించిన కొత్త టెర్మినలన్ ప్రారంభించారు. చెన్నై విమానాశ్రయంలో అత్యాధునిక నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ (ఎన్ఐటీబీ)ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తమిళన...
నది(River)లో నీరు తక్కువగా ఉండటం, పైగా పల్సర్ బైక్ మునిగేంత నీరు లేకపోవడంతో ఓ యువకుడు చక్కగా డ్రైవ్ చేసుకుంటూ ఒక ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు అవలీలగా చేరుకున్నాడు. ఆ యువకుడు పల్సర్ బైక్ తో చేసిన ఆ ఫీట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) శనివారం అస్సాం(Assam)లోని తేజ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్(Tezpur Air Force Station) నుంచి సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్ నుంచి 30 నిమిషాల విమానంలో ప్రయాణించారు. రాష్ట్రపతి ఫ్లయింగ్ సూట్లో కనిపించారు.
Dowry: కూతురికి నచ్చాడని తండ్రి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు. పెళ్లప్పుడు రూ.25 లక్షల కట్నం, నగలు ఇచ్చాడు. కానీ, కట్నంగా ఇస్తానని చెప్పిన ‘లగ్జరీ’ కారు రాలేదన్న కారణంతో ఓ భర్త భార్యను వదిలేసి పరారీ అయిన ఘటన గోవాలో చోటుచేసుకుంది. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వధువు తండ్రి తన కుమార్తె బయోడేటాను మ్యాట్రిమోనియల్ సైట్లో పోస్ట్ చేశాడు. అతన్ని చూసి డాక్టర్ హిసార్. అబీర్ గుప్తాకు...
విద్యుత్ మీటర్ల పేరుతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm jagan mohan reddy) 13 నుంచి 14 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రాం(tdp leader Pattabhi Ram) ఆరోపించారు. ఆ క్రమంలో మీటర్ల కాంట్రాక్టులు మొత్తం బినామీలకే ఇచ్చుకున్నట్లు గుర్తు చేశారు.
Gold Smuggling: దేశ ఆర్థిక రాజధాని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు బంగారం స్మగ్లింగ్కు అడ్డాగా మారింది. గత కొద్ది రోజులుగా బంగారం ధర చుక్కలను తాకుతోంది. దీంతో బంగారం స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బంగారం స్మగ్లింగ్ ఎక్కువైంది. గత పదకొండు నెలల్లో ముంబై విమానాశ్రయం ద్వారా 604 కిలోల బంగారం అక్రమంగా రవాణా అయింది. దీని ఖరీదు 340 కోట్ల రూపాయలు. ఈ డే...
మాస్ మహారాజా రవితేజ నటించి, నిర్మించిన చిత్రం రావణాసుర(ravanasura). ఈ చిత్రం దేశ వ్యాప్తంగా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 5 కోట్లు రాబట్టింది. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా, శ్రీకాంత్ విసా కథను అందించారు.
100 Marriages: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని ఘట్టం. ఈ వేడుక గ్రాండ్ గా జరగాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే ఓ వ్యక్తి పెళ్లి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టాడు. గోళ్లు పెంచడం, గెడ్డం పెంచడం, బరువు పెరగడం వంటి వాటిలో విచిత్ర రికార్డులు నమోదు చేసిన వారి గురించి చదివాం. అయితే ఒక వ్యక్తి మాత్రం 100 మందికి పైగా మహిళలను పెళ్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ పెళ్లిళ్ల కారణంగా ఆ వ్యక్...
ఐపీఎల్(IPL) సీజన్ 2023లో భాగంగా శనివారం రెండు మ్యాచ్లు జరగనున్నాయి. తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తలపడనున్నాయి. ఈ రసవత్తర మ్యాచ్ గువాహటి వేదికగా జరుగుతోంది. మ్యాచ్లో భాగంగా మొదట ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది. టాస్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేయనుంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకూ ఆడిన రెండు ...
Urvashi Rautela:మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ ఇటీవల సంక్రాంతికి రిలీజై హిట్గా నిలిచింది. ఈ సినిమాలో వేర్ ఈజ్ ద పార్టీ అంటూ హల్ చల్ చేసిన బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాకు త్రుటిలో అగ్ని ప్రమాదం తప్పింది. ఆ ప్రమాదం వీడియోను ఊర్వశి రౌతేలా స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. గ్లామర్ అకాడమీ ప్రారంభోత్సవం కోసం పింక్ సిటీ జైపూర్ చేరుకున్నారు. ఈ సమయంలో ఆమె ఆఫ్-షోల్డర్ బ్లౌజ్తో...
ప్రముఖ దర్శకుడు రవిబాబు, నటి పూర్ణ నటించిన 'అసలు' మూవీ ట్రైలర్(asalu movie trailer) విడుదలైంది. ఓ ప్రొఫేసర్ ను ఎందుకు చంపావ్ అనే డైలాగ్ తో కొనసాగుతున్న ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.
మూడు రోజులు వరుస సెలవులు కావడంతో తిరుమల (Tirumala) కొండకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుమలలో నేడు కూడా విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. ఉద్యోగులు(employees), ఇంటర్ పరీక్షలు పూర్తయిన విద్యార్థులతో తిరుమల క్షేత్రం కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ బాగా పెరిగిపోవడంతో స్వామివారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. సర్వదర్శన క్యూలైన్ శిలాతోరణం అవతలి వరకు ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL)లో సీఎస్కే రెండో మ్యాచ్ ముంబయి ఇండియన్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్తో సచిన్ (Sachin) తనయుడు అర్జున్ ఐపీఎల్ - 16 లో అరంగేట్రం ఇస్తాడని తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో తమ తొలి మ్యాచ్లో ఓటమిపాలైంది. అయితే ఇప్పడు తమ రెండో మ్యాచైన కీలక పోరుకు సిద్దమైంది.నేడు(శనివారం) వాంఖడే(Vankhade) వేదికగా చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) తో తలపడనుంది.