ప్రధాని మోడీ కామెంట్లకు మంత్రి కేటీఆర్ కౌంటర్ అటాక్ ఇచ్చారు. అభివృద్ది పనుల సాకు చూపి.. రాజకీయాల కోసమే మోడీ హైదరాబాద్ వచ్చారని కేటీఆర్ విరుచుకుపడ్డారు.
స్టార్ హీరో విక్రమ్(Vikram) పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 17న తన తాజా చిత్రం తంగళన్(Thangalaan) నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు పా రంజిత్(Pa Ranjith) దర్శకత్వం వహిస్తుండగా..జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హపై ప్రముఖ నటి సమంత ప్రశంసలు కురిపించారు. చిన్నారి మంచి యాక్టర్ అవుతుందని.. సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదు అని.. పెద్ద డైలాగ్ కూడా అవలీలలగా చెబుతోందని తెలిపారు.
ఆపిల్ తన 2023 సిరీస్ ఐఫోన్ 15 స్మార్ట్ఫోన్లలో భాగంగా ఈ ఏడాది చివర్లో ఐఫోన్ 15 ప్రోని విడుదల చేయనుంది. అయితే ఈ మోడల్ ఫోన్ గురించి ఒక కొత్త లీక్ వచ్చింది. ఐఫోన్ 15 ప్రో డిజైన్ లో మార్పులు ఉన్నట్లు తెలిసింది. దాని మొత్తం ఫ్రేమ్, కెమెరా మాడ్యూల్, అంచులు, ప్రదర్శనలో మార్పులను తీసుకోస్తున్నట్లు సమాచారం.
ట్విట్టర్ సీఈవో ఎలాన్ మాస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ ప్రధాన కార్యాలయం ఉన్న శాన్ ఫ్రాన్సిస్కోలో ట్విట్టర్ పేరులో గల ‘w’ అక్షరం తొలగించారు.
ప్రముఖ నటి నయనతార(Nayanthara) 75వ చిత్రం షూటింగ్ మొదలైంది. అయితే గ్రేట్ డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన నీలేష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ మేరకు షూటింగ్ స్పాట్ నుంచి నీలేష్ కృష్ణ ఓ వీడియోను పంచుకున్నారు.
బీఆర్ఎస్ రెబల్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao)వెళ్తున్నారు. తుక్కుగూడ నుంచి కార్యకర్తలతో ర్యాలీగా కొత్తగూడెం(Kothagudem) వెళ్లనున్నారు జూపల్లి. ఇప్పటికే జూపల్లి నివాసానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు, ఆయన అభిమాను...
నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ (mumbai indians), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మ్యాచ్లో అజింక్య రహానే(Ajinkya Rahane) అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. దీంతో CSK మ్యాచ్ గెలవడంతోపాటు 11 ఏళ్ల ధోని రికార్డును సైతం రహానే చేధించాడు.
ఏప్రిల్ 9వ తేదీన ఆదివారం హైదరాబాద్(Hyderabad)లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ దృష్ట్యా, ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic restrictions), వాహనాల మళ్లింపు ఉంటాయని రాచకొండ పోలీసులు (Rachakonda Police) తెలిపారు. ఉప్పల్ స్టేడియానికి వచ్చే నాలుగు ప్రధాన మార్గాల్లో వాహనాలను అనుమతిస్తామన్నారు.
ఫేమస్ అమెరికన్ సింగర్ టేలర్ అలిసన్ స్విఫ్ట్(taylor swift) తన ప్రియుడి(joe alwyn)తో ఆరేళ్ల తర్వాత విడిపోయింది. ఈ మేరకు స్విఫ్ట్ తన ఇన్ స్టాలో పేర్కొంటూ వెల్లడించింది.
Metro Rail: సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగే ఐపీఎల్ మ్యాచ్ కోసం హైదరాబాద్ మెట్రో రైలు సేవలను నేడు పొడిగించారు. హైదరాబాద్లోని ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు పలువురు అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచాలని నిర్ణయించారు. అభిమానులు సమయానికి స్టేడియంకు చేరుకు...
Uttam Kumar Reddy : ప్రధాని నరేంద్రమోడీ శనివారం తెలంగాణలో పర్యటించారు. ఆయన పర్యటనలో భాగంగా రాష్ట్రానికి ఎలాంటి ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రధాని ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్రారంభించిన చాలా ప్రాజెక్టులు సంవత్సరాల క్రితమే ప్రకటించబడ్డాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ ఇంత ఆలస్యంగా ప్రారంభించి.. మోడీ వాటిని కొత్త కార్యక్రమాలుగా ...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మధ్య మంచి స్నేహం ఉంది. 'బావ... బావ' అని పిలుచుకునే చనువు ఉంది. అది అందరికీ తెలుసు. బావను ఎన్టీఆర్ పార్టీ అడిగితే... అల్లు అర్జున్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
Mangoes On EMI: ఇప్పటి వరకు మనం ఎలక్ర్టానిక్ వస్తువులు నెలవారీ ఈఎంఐలో తీసుకుని ఉంటాం. మహారాష్ట్రలో ఓ వ్యాపారి వినూత్నంగా మామిడి పండ్లు కూడా ఈఎంఐలో అమ్ముతానని ప్రకటించాడు. వేసవి అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది మామిడి పండ్లు. ప్రతీ ఒక్కరు మామిడి పండ్లను తినాలని చూస్తుంటారు. ఎందుకంటూ మామిడికున్న క్రేజ్ అలాంటిది పైగా అది ‘పండ్లలో రాజు’ . మామిడిలో చాలా రకాలున్నాయి. కొన్ని రకాలు వరల్డ్ ఫేమస్. ఆ కేటగిర...
కర్ణాటకలో బందీపూర్ (Bandipur) పులుల సంరక్షణ కేంద్రాన్ని ప్రధాని మోదీ (Pm Modi) సందర్శించారు. 20 కిలోమీటర్ల మేర జంగిల్ సఫారీని చేపట్టారు. టైగర్ రిజర్వ్ (Tiger Reserve) పాక్షికంగా చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట్ తాలూకాలో కొంత మేర మైసూరు (Mysore) జిల్లాలోని హెచ్ డి కోట్ , నంజన్ గూడ తాలూకాలలో విస్తరించి ఉంది. ఆదివారం తెల్లవారుజామున సఫారీ దుస్తులు, టోపీ ధరించారు. వేటకు వెళ్లారు.