AP: వైసీపీ శాసనసభాపక్ష సమావేశం రేపు మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశానికి మాజీ సీఎం జగన్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ప్రజా సమస్యలు, సమకాలీన రాజకీయ అంశాలపై వారితో జగన్ చర్చించనున్నారు.