TG: రేపటి నుంచే సచివాలయంలో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ప్రారంభం కానుంది. సెక్రెటేరియట్లో పనిచేసే అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు. ఔట్ సోర్సింగ్, సచివాలయం హెడ్ నుంచి వేతనాలు పొందే ప్రతి ఉద్యోగికి వర్తిస్తుందని వెల్లడించారు.