రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవాళ భారత నేవీకి చెందిన రఫేల్ యుద్ధవిమానంలో గగనవిహారం చేయనున్నారు. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం ఇందుకు వేదిక కానుండగా.. త్రివిధ దళాల సుప్రీం కమాండర్గా ముర్ము రఫేల్లో విహరిస్తారు. 2023 ఏప్రిల్లోనూ ఆమె సుఖోయ్-30 MKI విమానంలో విహరించారు. రఫేల్ విమానాలను భారత్ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే.