TG: ఇటీవల ఆస్ట్రేలియా సిడ్నీలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి DGP శివధర్రెడ్డి కీలక ప్రకటన చేశారు. కాల్పులకు పాల్పడిన సాజిద్ అక్రమ్ హైదరాబాద్కు చెందినవాడే అయినప్పటికీ ఉగ్రఘటనతో HYDకు సంబంధం లేదన్నారు. 1998లో ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్ అక్రమ్ 6సార్లు భారత్కు వచ్చాడన్నారు. బోండీ బీచ్లో జరిగిన ఉగ్రదాడిలో 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.