TG: BJP, BRS విషయంలో కవిత వ్యాఖ్యలపై KTR సమాధానం చెప్పాలని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు వ్యక్తి సుదర్శన్ రెడ్డికి BRS ఎందుకు ఓటు వేయలేదని ప్రశ్నించారు. BJP, BRS వేరు కాదు.. లోపాయికారీ ఒప్పందంలో ఉన్నారని విమర్శించారు. కవిత వ్యాఖ్యలపై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండిసంజయ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.