VZM: ఉన్నత విద్యలో ఫలితాల పనితీరు ఆడిట్ పై కాగ్ ఆఫ్ ఇండియా నివేదికపై పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమీక్ష సమావేశం బుధవారం తిరుపతిలో నిర్వహించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పులపర్తి రామాంజనేయులు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో ఎమ్మెల్యే & పీఏసీ కమిటీ మెంబర్ కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉన్నత చదువుల వైపు విద్యార్థుల పురోగతి తదితర సమీక్షించారు.