AP: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా కేంద్రం అభివృద్ధి చేస్తున్న 8 స్మార్ట్ సిటీలో ఒకటి రాష్ట్రానికి కేటాయించింది. వైఎస్ఆర్ జిల్లాలోని కొప్పర్తిని స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపిక చేసింది. కొత్తగా అభివృద్ధి చేసే 8 స్మార్ట్ సిటీలకు కేంద్రం రూ.8వేల కోట్లు కేటాయించింది.