ఇజ్రాయెల్ నుంచి అస్సాం నేర్చుకోవాలని సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ ఎలా మనుగడ సాగించాలో ఇజ్రాయెల్ను చూసి నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. అస్సాం సరిహద్దులు ఎప్పుడూ సురక్షితంగా లేవని తెలిపారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో అస్సామీలు మైనారిటీలుగా ఉన్నారని వెల్లడించారు.