TG: హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధర్నా చేశారు. వంగర పీవీరంగారావు గురుకులంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని మృతదేహంతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.కోటి పరిహారం ఇవ్వాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులతో కౌశిక్ రెడ్డి వాగ్వాదం చేశారు.