వచ్చే ఏడాది జరగనున్న మహాకుంభమేళాలో ఏఐ, చాట్బాట్ సేవలు వినియోగించుకోబోతున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. మహాకుంభమేళాను విజయవంతం చేయడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు.