ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు వరుసగా రెండో రోజు హైకోర్టు ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ ముఖ్యమంత్రి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు ఆయనకు ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది.
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ పత్రాల సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం జబల్పూర్కు చెందిన యువ స్వతంత్ర అభ్యర్థి వినయ్ చక్రవర్తి కూడా లోక్సభ కు నామినేషన్ వేసేందుకు వచ్చాడు.
తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవిపై సుప్రీంకోర్టు మరోసారి కఠిన వైఖరి అవలంబించింది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం, గవర్నర్ తీరుపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని స్పష్టం చేసింది.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఓ కీలక వార్త వినిపిస్తోంది. ఇక్కడ ఇండియా కూటమిలో సమాజ్వాదీ పార్టీతో ఉన్న అప్నాదళ్ పొత్తు తెగిపోయిందని తెలుస్తోంది.
పార్టీని ఆర్థికంగా దెబ్బకొట్టడానికే కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని స్తంభింపజేయడమే అని పేర్కొన్నారు.
ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ మెదడులో తీవ్రమైన వాపు కారణంగా ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో ఆయన మెదడుకు అత్యవసర శస్త్రచికిత్స జరిగింది.
మానవాళికి ప్రమాదకరమైన 23 జాతుల కుక్కల కొనుగోలుపై నిషేధం విధిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన సర్క్యులర్ను అమలు చేయడాన్ని కర్ణాటక హైకోర్టు నిలిపివేసింది.
లోక్సభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్లోని మిగిలిన స్థానాలకు అభ్యర్థుల పేర్లను బీజేపీ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీ టికెట్ ఖరారవడం దాదాపు ఖాయం.
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మళ్లీ బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు.
మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని ఢిల్లీలోని భారత మండపంలో స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో ప్రధాని మోదీ హామీ ఇఛ్చారు.