'కల్కి' రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చింది 'భారతీయుడు 2' సినిమా. అయితే.. ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కోసం రంగంలోకి దిగాడు శంకర్.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకే.. తానే నిర్మాతగా మారి డిఫరెంట్ టైటిల్తో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా 'క' అనే సినిమా టీజర్ రిలీజ్ చేశారు. మరి టీజర్ ఎలా ఉంది.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ను తన లేటెస్ట్ సినిమా సమోసా వరకు తీసుకొచ్చిందనే సరదా కామెంట్స్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. అసలు అక్షయ్ కుమార్ సినిమాకు ఆ పరిస్థితి ఎందుకొచ్చింది?
కల్కి 2898 AD బ్లాక్బస్టర్ విజయం సాధించిన విషయం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. అయితే డైరెక్టర్ నాగ్ అశ్విన్ తాజాగా పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
బాలీవుడ్లో అగ్ర హీరోల్లో ఒకరైన అక్షయ్ కుమార్ టాలీవుడ్లో నటించేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. తెలుగు మేకర్స్ని ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయన ఈ విషయమై ఏమంటున్నారంటే?
కల్కి 2898 ఏడీ సక్సస్ విషయంలో ప్రభాస్ చాలా ఆనందంగా ఉన్నారు. ఓ వీడియో ద్వారా అభిమానులకు ‘లవ్యూ సో మచ్’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్లో వైరల్గా మారింది. దానికి సంబంధించిన విశేషాలను ఇక్కడ చదివేయండి.
భారత దేశవ్యాప్తంగా దేవిశ్రీ ప్రసాద్ లైవ్ కాన్సెర్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా మన హైదరాబాద్ నుంచే మొదలుపెడుతున్నట్లు తెలిపారు. మరీ కాన్సెర్ట్ ఎప్పుడూ, టికెట్లు తదిర అంశాలు కూడా వెల్లడించారు.
ఇటీవలే సోషల్ మీడియాలో సంచలనంగా మారిన చైల్డ్ అబ్యూసింగ్ అలాగే తండ్రీకూతుళ్ల బంధంపై ఓ యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం సిరీయస్గా తీసుకుంది. ఫలితంగా నిందితుడిని అరెస్ట్ చేసింది. ఈ విషయం వెంటనే స్పందించినందకు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ది గోట్ లైఫ్ తెలుగులో ఆడు జీవితం చిత్రం ఓటీటీలోకి రావడానికి సిద్ధంగా ఉంది. థియేటర్లో మంచి స్పందన వచ్చింది. అయితే ఓటీటీకి రావడానికి మాత్రం కాస్త టైమ్ తీసుకుంది. ఇంతకీ ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతుంది, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది అనేది చూద్దాం.
ఉలగనాయగన్ కమల్ హాసన్ మెయిన్ లీడ్రోల్లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ఇండియన్ 2. భారతీయుడు 2 గా తెలుగులో విడుదలైన ఈ చిత్రం విడదలైన మొదటి రోజు నుంచే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. నిడివి కూడా ఒక కారణం కావడంతో చిత్ర యూనిట్ రన్ టైమ్ తగ్గించింది.
నటీనటులను, వాళ్ల కుటుంబ సభ్యులను ట్రోల్ చేసి, అసత్య వార్తలను పోస్ట్ చేస్తున్న ఐదు యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేయించినట్లు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) తెలిపింది.
బాలీవుడ్ స్టార్ కపుల్స్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకోబోతున్నట్టుగా చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. అయితే.. ఇప్పుడు ఈ ఇద్దరు విడిపోవడం నిజమేనని అంటున్నారు. అందుకు అంబానీ ఇంట జరిగిన పెళ్లితోనే తెలిసిందని చెబుతున్నారు.
నిజమే.. ఇప్పటికే దర్శక ధీరుడు రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ను భయపెడుతుంటే, ఇప్పుడు శంకర్ కూడా భయపెట్టేశాడు. దీంతో ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడిపోతున్నారు. మరి ఎందుకలా భయపడుతున్నారంటే?
ఇప్పటి వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. కనీసం హిందీ సినిమాలు కూడా చేయలేదు. కానీ బాలీవుడ్లో మహేష్ బాబు క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. పాన్ ఇండియా స్టార్కు మించిన ఫాలోయింగ్ ఉంది.